Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

మాస్కోపై ఐసిస్ ఉగ్రవాద దాడి, 60 మంది దుర్మరణం

param by param
May 12, 2024, 08:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ISIS terror
attack on Moscow, 60 died, over 100 injured

రష్యా రాజధాని మాస్కోలోని ఓ కచేరీ హాల్లో
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో
60 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ
ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

దాడి చేసిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.
‌అయితే, దాడి చేసిన వారు సైనికులు ధరించేలాంటి దుస్తులు ధరించారని అధికారులు
చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి
ఘనవిజయం సాధించి అధికారంపై పట్టు పెంచుకున్న కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం.

మాస్కో పశ్చిమ శివార్లలో 6200 మంది కూర్చోగల క్రోకస్ సిటీ హాల్ మీద ఉగ్రవాదులు దాడి చేసారు. ఆ సమయంలో
రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శన జరుగుతోంది. దుండగులు పేలుడు పదార్థాలను
విసిరి, ఆ తర్వాత కచేరీ హాలుకు నిప్పుపెట్టారు. ఆ మంటల్లో మరింత మంది చిక్కుకుని
ఉంటారని భావిస్తున్నారు.
మంటల ధాటికి కచేరీ హాల్ పైకప్పు సైతం
కూలిపోయింది.

ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారని,
ఆ తర్వాత గ్రెనేడ్లు, బాంబులు విసిరారని తెలుస్తోంది. దుండగులు అక్కడి నుంచి పారిపోయేందుకు
ఉపయోగించిన వాహనాల కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఇది రక్తసిక్తమైన ఉగ్రవాద దాడి అని
రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. ఈ నీచమైన నేరాన్ని
యావత్ అంతర్జాతీయ సమాజం ఖండించాలని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. అమెరికా
అధ్యక్షుడు
ఈ దాడిని భయంకరమైనదిగా పేర్కొన్నారు.

మాస్కోలో ఉగ్రవాదుల దాడిని భారత ప్రధానమంత్రి
తీవ్రంగా ఖండించారు.
“మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి. ఈ విషాద సమయంలో రష్యా
ఫెడరేషన్ ప్రభుత్వానికి
, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది‘
అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Tags: 60 diedISISMoscowOver 100 InjuredRussiaTerror Attack
ShareTweetSendShare

Related News

general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.