Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

param by param
May 12, 2024, 08:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Arvind Kejriwal arrested in Delhi Liquor Policy Scam

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసారు. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. మరికొద్దిసేపటికే  12మంది ఈడీ అధికారుల బృందం ఢిల్లీ సీఎం నివాసానికి చేరుకుని ఆయనను అరెస్ట్ చేసారు. ఇది రాజకీయ కుట్ర అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది.

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా హాజరవకుండా దాటవేస్తూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ సాయంత్రం అరెస్ట్ చేసారు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు  ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు పురోగతిలో ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు నిరాకరించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని, ఆయనను అరెస్ట్ చేసారు.

మరోవైపు, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ అంశం మీదనే సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. 

కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కుట్రగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టులో కుట్రకోణం ఉందని ఆప్ ఎంపీ రాఘవ ఛద్దా అన్నారు. ఎన్నికలకు ముందు ఆప్ గొంతు లేవకుండా చేసేందుకే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి కేంద్రం ప్రయత్నించిందని ఢిల్లీ శాసనసభ స్పీకర్ రాంనివాస్ గోయల్ వ్యాఖ్యానించారు. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి ఏడాది దాటినా ఇప్పటికీ ఇంకా ఏమీ దొరకలేదనీ, అలాగే ఢిల్లీ సీఎం నివాసంలో కూడా ఏమీ దొరకబోవనీ గోయల్ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ ఎక్కడున్నా, ఢిల్లీ సీఎంగా ఆయనే కొనసాగుతారని ఆయన మంత్రివర్గ సహచరురాలు ఆతిషీ వెల్లడించారు.

Tags: Aam Aadmi PartyArvind Kejriwal ArrestDelhi High CourtDelhi liquor scamNine SummonsSupreme Court
ShareTweetSendShare

Related News

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.