Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్‌వాపసీ, సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన వనవాసీలు

param by param
May 12, 2024, 08:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Ghar Wapsi in Chattisgarh, hundreds revert to Sanatan
Dharm

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయగఢ్‌లో ఆదివారం
నిర్వహించిన ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2వందల మంది ‘పహాడీ కొరవ’ అనే
తెగకు చెందిన వనవాసీలు సనాతన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు.

రాయగఢ్ జిల్లా ధర్మజయగఢ్ చేరువలోని కుమార్తా పంచాయతీలోని
బార్ఘాట్ గ్రామానికి చెందిన వందలమంది ఆదివాసీలు తమ సంప్రదాయిక విల్లమ్ములు
పట్టుకుని స్వధర్మంలోకి వచ్చేసారు. వేదమంత్రాల ఉచ్చారణల మధ్య వారు ప్రపంచంలోని అతి
పురాతనమైన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు. అత్యంత నిరుపేద ప్రాంతానికి చెందిన ఈ ప్రజలు
కొన్నాళ్ళ క్రితమే క్రైస్తవ మతంలోకి మారారు.

స్థానిక బీజేపీ సీనియర్ నేత ప్రభల్ ప్రతాప్ జుదేవ్
ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘర్‌ వాపసీ కార్యక్రమంలో భాగంగా క్రైస్తవం నుంచి
తిరిగి హిందూధర్మంలోకి వచ్చిన వనవాసీల కాళ్ళను ప్రభత్ ప్రతాప్ వేదమంత్రాల మధ్య
గంగాజలంతో కడిగారు.

జష్‌పూర్ రాజకుటుంబానికి చెందిన వారసుడు జుదేవ్,
ఆ సందర్భంలో ప్రసంగించారు. అక్రమ మతమార్పిడులను ఇంకెంత మాత్రం సహించబోమన్నారు.
అటువంటి పనులు చేసేవారు వాటి దుష్ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని
సూచించారు. మతమార్పిడి దురాగతాన్ని ఆపకపోతే భావితరాలు మనమెవరో మరచిపోవడం ఖాయం
అన్నారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన
మత మార్పిడులపై దర్యాప్తు జరపాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసారు.
ఆయన ఛత్తీస్‌గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నేళ్ళుగా అఖిల భారతీయ ఘర్‌వాపసీ
అభియాన్’’ నిర్వహిస్తున్నాడు.

భారతీయ సంస్కృతిని విదేశీ కుట్రలు, ఆక్రమణదారుల
నుంచి రక్షించినది షెడ్యూల్డు తెగల ప్రజలేనని జుదేవ్ వివరించారు. వారే భారతమాతకు
అసలైన సైనికులు అని వ్యాఖ్యానించారు. వనవాసీలను మతం మార్చి, వారిని బలహీనులను
చేయడానికి విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నాయనీ, వారిని తిరిగి స్వధర్మంలోకి
తీసుకొచ్చామనీ జుదేవ్ చెప్పారు.  

Tags: ChattisgarhChristianityGhar WapsiIllegal ConversionsPrabal Partap JudevRaigarhSanatan Dharm
ShareTweetSendShare

Related News

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.