Friday, July 4, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home సైన్స్ అండ్ టెక్నాలజీ

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి కోటికిపైగా దరఖాస్తులు

param by param
May 12, 2024, 08:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గత నెలలో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి అపూర్వ స్పందన లభించింది. కోటి మందికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకం ప్రారంభించగా ఇప్పటికే కోటి మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారని ప్రధాని మోదీ శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. వారు ఉపయోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు అందించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో 75 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోటి ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ పథకం కింద గ్రామ పంచాయతీ కార్యాలయాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి 15 వేల నుంచి 18 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అంచనా.

ఈ పథకం అమలు వల్ల లక్షలాది యువతకు ఉపాది లభించడంతోపాటు, సోలార్ ఫ్యానెల్స్ తయారీ పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది. దేశంలో నేటికి 70 శాతంపైగా థర్మల్ విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ పథకం వల్ల బొగ్గు మండించడం కొంత మేర తగ్గుతుంది. దేశంలో ప్రస్తుతం 5 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 2030 నాటికి మొత్తం విద్యుత్ వినియోగంలో సగం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా
ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2070 నాటికి పూర్తిగా పునురుత్పాదక ఇంధన వనరుల ద్వారా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి.

Tags: andhratoday nationalnewspm modi bigli yojanapm narendra modi solar bigli yojnasolar mission
ShareTweetSendShare

Related News

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.