Monday, June 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఈడీ కేసు : ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు

param by param
May 12, 2024, 07:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆమ్
ఆద్మీ పార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు,
రౌస్ అవెన్యూస్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 16న కోర్టు ముందు తప్పనిసరిగా
హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
మద్యం
పాలసీ కుంభకోణంలో భాగంగా నగదు అక్రమ చలామణి కేసులో విచారించేందుకు కేజ్రీవాల్‌కు పలుమార్లు
సమన్లు జారీచేసినా బేఖాతరు చేశారంటూ ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ పిటిషన్
ను విచారించిన  కోర్టు.. కేజ్రీవాల్ కు సమన్లు
జారీ చేసింది. మార్చి 16న తప్పనిసరిగా న్యాయస్థానంలో హాజరుకావాలని  స్పష్టం చేసింది.
మద్యం
కుంభకోణం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ
తాఖీదులు పంపింది. వాటికి ఆయన స్పందించలేదు.

మొదటి మూడు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదని
గత నెల కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం, ఫిబ్రవరి
17న
కోర్టుకు రావాలని ఆదేశించింది. అప్పుడు  అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా
హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతాని విన్నవించారు. దీంతో
న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
ఈ
అంశం కోర్టులో పెండింగ్‌ ఉండగానే, ఈడీ
మళ్లీ సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలంటూ ఈడీ పంపిన
నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదు.

విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా
ఉన్నానని ఈడీకి లేఖ రాసిన కేజ్రీవాల్,  మార్చి 12 తర్వాతే వర్చువల్‌గా హాజరవుతానని మెలిక
పెట్టారు.  దీంతో ఈడీ మరోసారి కోర్టును
ఆశ్రయించగా న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేసింది.
మద్యం
కుంభకోణం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ ను  సీబీఐ.. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు విచారించింది. ఇప్పుడు ఈడీ
కేసులో కోర్టు తాఖీదులు జారీ చేసింది.

Tags: CM Arvind KejriwalDelhi CourtSummons
ShareTweetSendShare

Related News

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు
general

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు
general

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం
general

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

Latest News

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.