Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడానికి తిరస్కరించిన తమిళనాడు గవర్నర్

param by param
May 12, 2024, 06:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

TN Governor refuses to read out the Government Speech 

తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు అసాధారణంగా మొదలయ్యాయి.
అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వం రాసిచ్చే ప్రసంగాన్ని గవర్నర్ చదవడానికి
నిరాకరించారు. స్టాలిన్ ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగంలో తప్పులు, నైతికపరంగా
విరుద్ధమైన అంశాలూ ఉన్నందున దాన్ని చదవబోనని గవర్నర్ ఆర్ఎన్ రవి స్పష్టం చేసారు.  

ప్రసంగపాఠంలో చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా, సాధారణ
నైతిక పద్ధతులకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిని గవర్నర్ హోదాలో సమర్పించడం
రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే అవుతుంది అని గవర్నర్ అన్నారు. ‘‘జాతీయ గీతానికి
గౌరవం ఇవ్వాలని పదేపదే కోరాను. గవర్నర్ ప్రసంగానికి ముందు, అయిపోయిన తర్వాత జాతీయ
గీతాన్ని వినిపించాలని కోరాను. దాన్ని విస్మరించారు. ఈ ప్రసంగంలో చాలా విషయాలు
వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి, సామాన్య నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. అలాంటి
అంశాలతో నేను విభేదిస్తున్నాను. వాటిని నా నోటితో నేను చదవడం రాజ్యాంగాన్ని అవహేళన
చేయడమే అవుతుంది. కాబట్టి, సభను గౌరవిస్తూ, నా ప్రసంగాన్ని ఇక్కడితో
ముగిస్తున్నాను. ప్రజాప్రయోజనం కోసం ఈ సభ నిర్మాణాత్మకమైన, ఆరోగ్యకరమైన చర్చలు
నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు రవి.

దాంతో గవర్నర్ ప్రసంగం తమిళ ప్రతిని అసెంబ్లీ
స్పీకర్ ఎం అప్పవు చదివారు. ఆ సందర్భంగా గవర్నర్ మీద వ్యాఖ్యలు సైతం చేసారు.
‘‘గవర్నర్ ప్రసంగాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆమోదించింది. దాన్ని ఆయన ఇక్కడ చదవాలి.
ఆయన దాన్ని చదవలేదు. దానికి నేను ఆయనను తప్పుపట్టను. జాతీయగీతం పాడాలని గవర్నర్
అన్నారు. ప్రతీఒక్కరికీ రకరకాల అభిప్రాయాలుంటాయి. కానీ అవన్నీ మాట్లాడడం నైతికం
కాదు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్‌ని
గౌరవిస్తాము. వారితో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ ఉన్నత స్థానాన్ని గౌరవిస్తాము.
గవర్నర్‌ గారూ, మీ మనసులో ఏముందో అదే మాట్లాడండి. మా మనసులో వరదలు, తుఫాన్ల ప్రభావం
రాష్ట్రం మీద ఎలా ఉందన్న విషయం గురించి మాత్రమే ఉంది. మాకు కేంద్రం నుంచి ఒక్క
పైసా అయినా నిధులు రాలేదు. పీఎం కేర్ ఫండ్స్‌లో చాలా నిధులున్నాయి. అందులోనుంచి
ఒక్క 50వేల కోట్లు అడగొచ్చా? గవర్నర్  ఆ
నిధులను ఇప్పించగలిగితే బాగుంటుంది’’ అని అప్పవు వ్యాఖ్యానించారు. ‘‘సావర్కర్, గాడ్సే
అడుగుజాడల్లో నడిచేవారికంటె తమిళనాడు అసెంబలీ చిన్నదేమీ కాదు’’ అని వ్యంగ్యంగా
అన్నారు.

స్పీకర్ తన ప్రసంగం పూర్తి చేయగానే, జాతీయగీతం
ఆలాపన జరగకముందే గవర్నర్ సభను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ
గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిగా చదివినట్టుగా భావించి దాన్ని ఆమోదిస్తూ తీర్మానం
చేసింది.

గతేడాది బడ్జెట్ సమావేశాల
సమయంలోనూ గవర్నర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గవర్నర్‌ తనకు రాసిచ్చిన ప్రసంగ
పాఠానికి పరిమితం కాకుండా, అదనంగా చదివే వాక్యాలను శాసనసభ రికార్డుల నుంచి
తొలగించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఆమోదించడంతో
గవర్నర్ ఆర్ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేసారు.

Tags: Governor RN RaviGovernor SpeechTamil NaduTN Budget Session
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
general

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.