Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భవ్య రామమందిర స్వప్నం మోదీ హయాంలో సాకారమైంది: అమిత్ షా

param by param
May 12, 2024, 06:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Amit Shah on Ram Mandir in Lok Sabha Discussion

రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో
భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు.

లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర
నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ అమొత్ షా శ్రీరామచంద్ర
ప్రభువు లేని దేశాన్ని ఊహించుకునేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదని, అలాంటి వాళ్ళు
వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు మాత్రమేననీ అన్నారు.

‘‘రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి ఈ దేశపు చరిత్రను ఎవరూ చదవలేరు,. 1528 నుంచి ప్రతీ తరమూ ఏదో ఒక రూపంలో
ఈ ఉద్యమాన్ని చూసింది. రామమందిర అంశం సుదీర్ఘకాలం నిలిపివేయబడింది. ఈ కల మోదీ
ప్రభుత్వ హయాంలో సాకారం కావలసి ఉంది కాబట్టే అలా జరిగింది’’ అన్నారు అమిత్ షా.

ఈ యేడాది జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
గురించి అమిత్ షా వివరించారు.

‘‘జనవరి 22 ఘనమైన భారతదేశానికి ప్రారంభదినం.
రాముడు లేకుండా ఈ దేశం గురించి ఊహించేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదు,.
వాళ్ళు వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోయిన రోజు.
రామభక్తులు అందరి ఆశలు, ఆకాంక్షలూ నెరవేరిన గొప్ప రోజది’’ అన్నారు అమిత్ షా.  

భారతదేశంలోని అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో సంప్రదాయాలకు, జాతీయ
చైతన్యానికీ రామాయణమే ఆధారమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశపు సంస్కృతినీ
రామాయణాన్నీ విడదీసి చూడలేమన్నారు.

ఇవాళ్టితో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ముగింపు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వ హయాంలో ఇవే ఆఖరి
సమావేశాలు. మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మళ్ళీ కొత్త
ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పార్లమెంటు మళ్ళీ సమావేశమవుతుంది.

Tags: Amit ShahDiscussion on Ram MandirLok SabhaUnion Home Minister
ShareTweetSendShare

Related News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు
general

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ
general

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.