Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

‘బాలక్ రామ్’ను మొదటిరోజు దర్శించుకున్న 3లక్షలమంది భక్తులు

param by param
May 12, 2024, 02:42 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

As many as Three Lakh devotees had darsan of Balak Ram on Day One

అయోధ్యలో ప్రతిష్ఠితుడైన రామ్‌లల్లాను ‘బాలక్‌రామ్‌’గా
వ్యవహరించాలని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం
ప్రాణప్రతిష్ఠ తర్వాత మంగళవారం నుంచీ భక్తుల దర్శనాలకు అనుమతించారు. దాంతో
మొదటిరోజే మూడులక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళా అదే జోరు
కొనసాగుతోంది.

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సోమవారం కేవలం
వీఐపీలు, ప్రత్యేక అతిథులు మాత్రమే దర్శించుకున్నారు. సమస్త జనులకూ మంగళవారం నుంచి
దర్శనానికి అనుమతించారు. దాంతో మంగళవారం స్వామి కోసం 5లక్షల మంది అయోధ్యలో
పోటెత్తారు. వారిలో సుమారు 3లక్షల మందికి మాత్రమే దర్శనభాగ్యం కలిగింది.

ఇవాళ కూడా తెల్లవారేసరికి ఆలయ ప్రాంగణం వద్ద భక్తజనసముద్రం
ఆవిష్కృతమైంది. సాధారణంగా రోజుకు లక్ష మంది వరకూ భక్తులు ‘బాలక్ రామ్’ను
దర్శించుకుంటారని అంచనా వేసారు. మంగళవారం నాడు జనసందోహానికి తగినట్లుగా క్యూ
ఏర్పాట్లు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగింది. దాంతో స్వయంగా ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ మళ్ళీ అయోధ్యకు వచ్చి ఏరియల్ సర్వే చేపట్టారు. తర్వాత పరిస్థితులను
సమీక్షించి అధికారులకు తగిన సూచనలిచ్చారు.

అయోధ్య వచ్చిన భక్తులను వ్యవస్థీకృతంగా దర్శనాలకు
పంపడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్
ప్రసాద్, పోలీస్ విభాగంలో శాంతిభద్రతల డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్‌లను అక్కడ
మోహరించింది. ‘‘ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అందుకే ప్రభుత్వం మా ఇద్దరినీ
ఇక్కడికి పంపించింది. జన సందోహానికి అసౌకర్యం కలగకుండా క్యూ పద్ధతిని మెరుగుపరిచాము’’
అని ప్రశాంత్ కుమార్ చెప్పారు.

ఆలయం దగ్గర సుమారు 8వేల మంది భద్రతా సిబ్బందిని
మోహరించారు. ఉత్తరప్రదేశ్ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సశస్త్ర సీమా బల్
దళాలు కట్టుదిట్టంగా పహరా కాస్తున్నాయి. ఆలయం దగ్గర వేర్వేరు ప్రదేశాల్లో 8మంది
మేజిస్ట్రేట్లు కూడా విధులు నిర్వహిస్తున్నారు.

రామయ్య దర్శనానికి తొందర
పడవద్దనీ, ఒకట్రెండు వారాల్లో రావాలనీ ప్రజలకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ సూచించారు.
‘‘ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ జనప్రవాహం ఆగడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు ఒక
రెండు వారాలు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దర్శనానికి
తొందర ఏమీ లేదు. ఆలయం అందరికోసం తెరిచే ఉంటుంది. భక్తులు కొంచెం నిదానిస్తే మరింత
మెరుగైన ఏర్పాట్లకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు.

Tags: AyodhyaBalak RamFirst Day DarsanThree Lakh Devotees
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.