Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

అయోధ్య ఆలయానికి నేటినుంచి జనసామాన్యానికి ప్రవేశం లేదు

param by param
May 12, 2024, 02:33 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Consecration Ceremony Day Four: No entry for general public from today

అయోధ్యలో నిర్మితమవుతున్న మందిరంలో జనవరి
22న జరగబోయే బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందస్తు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వారం
రోజుల కార్యక్రమాల్లో ఇవాళ నాలుగవరోజు నవగ్రహాల స్థాపన, హోమం జరిగాయి.

ఈ ఉదయం 9 గంటలకు అగ్నిప్రజ్వలనంతో వైదిక
కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్న గర్భగృహంలో ప్రవేశించిన  బాలరాముడి మూర్తికి ఇవాళ ఔషధాధివాసం,
కేసరాధివాసం, ఘృతాధివాసం, పుష్పాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి. అంటే వరుసగా ఆయుర్వేద
ఔషధాలు, కుంకుమపువ్వు, ఆవునెయ్యి, ఇంక చివరిగా పూలలో బాలరాముడి మూర్తిని
ప్రవేశపెడతారు.  అవన్నీ పూర్తయిన తర్వాత
చివరిగా ఆ విగ్రహాన్ని నవధాన్యాల్లో ఉంచుతారు.  

ఇవాళ్టి నుంచి సాధారణ ప్రజానీకానికి ఆలయంలోకి
ప్రవేశం ఉండదు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23
నుంచి సాధారణ భక్తులకు మందిరంలోకి వెళ్ళే అవకాశం మొదలవుతుంది.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దగ్గర పడుతుండడంతో
అయోధ్య కరసేవకపురంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ‘రామనగరి’ పేరుతో అయోధ్య అంతటా
బాలరాముడి పోస్టర్లు వెలిసాయి. పలు ప్రదేశాల్లో సెల్ఫీపాయింట్లు ఏర్పాటయ్యాయి.

రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ
సందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్యా నగరంలో ‘అమృత మహోత్సవాలు’ జరుగుతున్నాయి. అందులో
భాగంగా, నగరానికి వచ్చే భక్తుల కోసం విశ్వహిందూపరిషత్ పలుచోట్ల టీస్టాళ్ళు ఏర్పాటు
చేసింది. అక్కడ భక్తులకు ఉచితంగా టీ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు.

గురువారం మందిరంలోకి
ప్రవేశించిన బాలరాముడి మూర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహాన్ని కర్ణాటకకు
చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 51 అంగుళాల పొడవున్న ఆ విగ్రహం బరువు 1.5టన్నులు.
వికసిత కమలపుష్పంలో ఐదేళ్ళ బాలరాముడు నిలుచుని ఉన్నట్లుగా ఆ విగ్రహాన్ని
రూపొందించారు.

Tags: AyodhyaConsecration Day FourGeneral Public StoppedRam Lalla
ShareTweetSendShare

Related News

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా
general

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

Latest News

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా తిరంగా యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.