Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

మా వాళ్ళను విడిచిపెట్టండి, లేదా గాజాను ఆక్రమిస్తాం: ఇజ్రాయెల్

param by param
May 11, 2024, 07:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 Israel Ready to Invade Gaza Strip

గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్
ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఉగ్రవాద సంస్థ నిర్బంధించిన తమ ప్రజలను
విడిచిపెట్టేవరకూ దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌
(Israel
Defence Forces – IDF) హెచ్చరంచింది. అదే సమయంలో హమాస్ బందీలుగా
ఉన్న తమవారి గురించి సమాచారమిస్తే నగదు బహుమతి ఇస్తామని గాజా పౌరులకు ఆఫర్
ఇచ్చింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి భద్రత కూడా కల్పిస్తామనీ హామీ
ఇచ్చింది.

ఐడీఎఫ్ ప్రకారం సుమారు 220 మంది
ఇజ్రాయెలీలను హమాస్ నిర్బంధించింది. వారిని వెంటనే విడిచిపెట్టాలని హమాస్‌ను
ఇజ్రాయెల్ హెచ్చరించింది. ‘‘మీరు ప్రశాంతంగా బతకాలనుకుంటే, మీ పిల్లలకు మెరుగైన
భవిష్యత్తునివ్వాలనుకుంటే మానవత్వంతో స్పందించండి. హమాస్ ఎత్తుకెళ్ళిన, మీ
ప్రాంతంలో బందీలుగా ఉన్న మా వాళ్ళ గురించి కచ్చితమైన విశ్వసనీయమైన సమాచారం
ఇవ్వండి. మీకు, మీ కుటుంబానికీ రక్షణ కల్పించే బాధ్యత మాది. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం.
మీకు నగదు బహుమతి కూడా అందిస్తాం’’ అని ఐడీఎఫ్ ప్రకటించింది. అలాంటి సమాచారాన్ని
అందించడానికి ప్రత్యేక ఫోన్ నెంబర్లు కూడా ప్రకటించింది.

హమాస్ తమ బందీలను విడుదల చేసే
ప్రక్రియ ప్రారంభించింది. సోమవారం నాడు ఇద్దరు ఇజ్రాయెలీ మహిళలను విడిచిపెట్టింది.
అంతకంటె ముందే ఇద్దరు అమెరికన్ పర్యాటకులను కూడా వదిలేసింది. మరికొద్దిరోజుల్లో
మరో 50 మందిని విడిచిపెడతారని కూడా ప్రకటించింది.  

ఇజ్రాయెల్ సైన్యం సిరియా వైపు కూడా
ప్రతిదాడులు చేసామని ధ్రువీకరించింది. తమ భూభాగంమీద నిన్న దాడులు చేసిన సిరియా
సైనిక వ్యవస్థలపైన డ్రోన్ దాడి చేసామని ప్రకటించింది. ఆ దాడిలో ఇద్దరు పాలస్తీనియన్లు
మరణించారని సమాచారం.

ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దు వద్ద మోహరించిన
బలగాలు గాజా స్ట్రిప్‌ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘మేం గాజా స్ట్రిప్‌ను
ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్
హెర్జీ హలేవీ విస్పష్టంగా ప్రకటించారు. గగనతలం నుంచి చేస్తున్న దాడులకు తోడు,
భూమార్గంలోనూ వెళ్ళి గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోడానికి తమ బలగాలు సిద్ధంగా
ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఐతే, గాజా ఆక్రమణ గురించి నిర్ణయం రాజకీయ నేతలే
తీసుకుంటారని వివరించారు.

హమాస్‌ను పూర్తిస్థాయిలో నేలమట్టం
చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అప్పటికే
ప్రకటించారు. ‘మా యోధులు రణక్షేత్రంలో ఉన్నారు. మా లక్ష్యం ఒకటే, హమాస్‌ను
తుడిచిపెట్టేయడం. ఆ లక్ష్యం పూర్తయేవరకూ ఆగే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు.

ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.