ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రేపు రెండో
శనివారం నుంచీ దసరా సెలవులు మొదలవుతాయి.
అక్టోబర్ 24 వరకూ, అంటే 11 రోజుల పాటు
దసరా సెలవులు ఉంటాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
దసరా సెలవుల అనంతరం మళ్ళీ అక్టోబర్ 25 నుంచి పాఠశాలలు మొదలవుతాయని పాఠశాల
విద్యాశాఖ ప్రకటించింది.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా