Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

Canada Vs Bharat: భారత్ నుంచి దౌత్యవేత్తలను సింగపూర్, మలేసియాకు తరలించిన కెనడా

param by param
May 11, 2024, 06:16 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశంలోని తమ దేశపు పలువురు దౌత్యవేత్తలను
కెనడా ఇతర ప్రాంతాలకు తరలించింది. వారిని కౌలాలంపూర్, సింగపూర్ తరలించినట్లు
సమాచారం. ఇరు దేశాల దౌత్యసంబంధాలూ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కెనడా ఈ చర్య
తీసుకుంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత కెనడా
భారతదేశంపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేసింది. నాటినుంచీ ఇరుదేశాల మధ్యా దౌత్యసమరం
జరుగుతోంది. భారత రాయబార కార్యాలయంలోని సిబ్బందిని తమదేశం విడిచి వెళ్ళాలంటూ కెనడా
ఆదేశించింది. ఆ నిర్ణయంపై భారత్ మండిపడింది. అక్టోబర్ 10లోగా భారతదేశంలో ఉన్న తమ
దౌత్యసిబ్బంది సంఖ్యను  తగ్గించుకోవాలంటూ కెనడాకు
భారత్ అల్టిమేటం జారీ చేసింది.

కెనడా, భారత్ దౌత్య కార్యాలయాల్లో
ఉద్యోగుల సంఖ్యను సమానంగా ఉంచేందుకు భారత్ నిర్ణయించింది. కెనడాలో ఉన్న భారతీయ
దౌత్య ఉద్యోగుల కంటె, భారత్‌లో కెనడా ఉద్యోగుల సంఖ్య 41 ఎక్కువగా ఉంది. అందుకే అక్టోబర్
10లోపు అంతమంది దౌత్య ఉద్యోగులను తగ్గించాలని భారత్ తీవ్రంగా హెచ్చరించింది.

జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం
ఖలిస్తానీ ఉగ్రవాదులకు అనుకూలమైన పార్టీ మద్దతుతో నడుస్తోంది. అందువల్ల పంజాబ్
వేర్పాటువాదానికి కెనడా సర్కారు మద్దతిస్తోంది. భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించి,
అప్పగించమని కోరిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైతే, ఆ నేరాన్ని భారత్
మీదకు నెట్టేసింది. స్వయానా కెనడా ప్రధానమంత్రే నిజ్జర్ హత్య భారతీయ ఏజెంట్ల పని
అని ఆ దేశపు పార్లమెంటులో ప్రకటించడం పెను సంచలనమైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న
కెనడా భారత్ సంబంధాలు ఆ ప్రకటనతో మరింత క్షీణించాయి.

భారత్‌లో దౌత్యాధికారులను తగ్గించుకునే
విషయంలో కూడా కెనడా విదేశీ వ్యవహారాల శాఖ – గ్లోబల్ ఎఫైర్స్ కెనడా – తప్పును భారత్
మీదకే నెట్టేసే ప్రయత్నం చేసింది. భారతదేశంలోని కెనడా దౌత్యాధికారులు కొంతమందికి
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా బెదిరింపులు వచ్చాయనీ, అందువల్ల భారత్‌లో
తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నామనీ ప్రకటించింది.

భారత్‌లోని తమ ఉద్యోగులను
ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా ఇతర ప్రదేశాలకు మారుస్తున్నామని ఆ మంత్రిత్వశాఖ
ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే ఎంతమందిని ఎక్కడికి తరలించారన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.