Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Manmohan hails Bharat stand: రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని సమర్ధించిన మన్మోహన్ సింగ్

param by param
May 11, 2024, 05:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తూనే,
భారతదేశం తన సార్వభౌమ, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సరైన
పనే చేసిందని మన్మోహన్ సింగ్ అన్నారు. జి-20 సమావేశాల సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన
ఇంటర్‌వ్యూలో మాజీ ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు.

2004-2014 మధ్య కాలంలో రెండుసార్లు
ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌కు శనివారం నాటి జి-20 విందుకు ఆహ్వానం
అందింది. జి-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు రావడంపై మన్మోహన్ హర్షం
వ్యక్తం చేసారు.

‘‘జి-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం
భారతదేశానికి నా జీవితకాలంలోనే రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాల నాయకులకు
భారతదేశం ఆతిథ్యం ఇస్తుండడాన్ని చూస్తున్నాను. భారతదేశపు పరిపాలనా విధానంలో
విదేశాంగ విధానానికి ఎప్పుడూ అమిత ప్రాధాన్యత ఉంది. అయితే అదిప్పుడు మరింత ఎక్కువ
ప్రాధాన్యత సంతరించుకుంది, దేశీయ రాజకీయాలకు కూడా ప్రధానంగా మారింది. ప్రపంచంలో మనదేశం
స్థాయి పెరగడం స్థానిక రాజకీయాల్లో ఒక అంశం కావచ్చు. అయితే దేశం అనుసరించే దౌత్య
విధానాలను, విదేశీ వ్యవహారాలను ఒక పార్టీ లేదా వ్యక్తి రాజకీయాలకు ఉపయోగించుకోవడం
విషయంలో మాత్రం నియంత్రణ పాటించాలి’’ అని వ్యాఖ్యానించారు.

రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని
మన్మోహన్ సమర్ధించారు. దౌత్యపరంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనడంలో
దేశం సరైన అడుగులే వేసిందన్నారు.

‘‘రెండు లేదా అంతకంటె ఎక్కువ శక్తుల మధ్య
సంఘర్షణ నెలకొంటే, వారిలో ఎవరి వైపు ఉండాలా అన్నది తేల్చుకోవడం ఇతర దేశాలపై చాలా
ఒత్తిడి మోపుతుంది. భారతదేశం శాంతి కోసం రెండు దేశాలకూ వి
జ్ఞప్తి చేసింది. దానికంటె ముందు తన సార్వభౌమ,
ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్ సరైన పనే చేసింది.
జి-20 సదస్సు భద్రతా పరమైన విభేదాలను తేల్చుకునే వేదికగా ఎన్నడూ
లేదు. కాబట్టి ఇప్పుడు కూడా భద్రత సంబంధిత అంశాలను పక్కన పెట్టాలి. వాతావరణ
మార్పులు, ప్రపంచ వాణిజ్యం, అసమానతలు వంటి సవాళ్ళను ఎదుర్కొనడానికి విధానపరమైన
సమన్వయం సాధించడం మీద దృష్టి సారించాలి’’ అని సూచించారు.  

75 ఏళ్ళ స్వాతంత్ర్యం
సందర్భంగా దేశం భవిష్యత్తు గురించి తనకు ఆందోళన లేదనీ, నిజానికి ఎంతో ఆశాభావంతో
ఉన్నాననీ మన్మోహన్ అన్నారు. ‘‘మొత్తంగా చూసుకుంటే, భారత్ భవిష్యత్తు గురించి నాకు
ఆందోళన కంటె ఆశాభావమే ఎక్కువగా ఉంది. అయితే నా ఆశాభావం దేశం ఎంత సామరస్యపూర్వకంగా
ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. దేశ ప్రగతికి, అభివృద్ధికీ సామరస్య
మే ప్రధాన ఆధారం.
భారతదేశపు మౌలిక లక్షణమే అన్నిరకాల వైవిధ్యాలనూ ఆహ్వానించడం. ఆ సంప్రదాయాన్ని మనం
నిలుపుకోవాలి’’ అని మన్మోహన్ చెప్పుకొచ్చారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.