Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

Odisha Train Tragedy: ఆమోదించని పనులే రైలు ప్రమాదానికి కారణం: సీబీఐ

param by param
May 11, 2024, 04:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒడిషా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఇంజనీర్లు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఎలాంటి అనుమతులూ లేకుండా 94వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద పనులు చేయడమే ప్రమాదానికి దారి తీసిందని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ, ప్రత్యేక కోర్టుకు తెలిపింది.

ఒడిషాలోని బాలాసోర్ వద్ద జూన్‌ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 295 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రైలు దుర్ఘటన కేసులో సీనియర్ సిగ్నల్ సెక్షన్ ఇంఛార్జి అరుణ్ కుమార్ మహంత సహా మరో ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను భువనేశ్వర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తిరస్కరించింది.

సీనియర్ డివిజనల్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ ఆమోదం తెలపని సర్క్యూట్ డయాగ్రామ్‌తో బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద 94వ లెవల్ క్రాసింగ్ గేటు సమీపంలో సిగ్నల్ పనులు చేపట్టారని సీబీఐ తెలిపింది. 79వ నెంబర్ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద ఉపయోగించిన టిపికల్ సర్క్యూట్ డయాగ్రమ్‌తోనే 94వ నెంబర్ గేటు వద్ద కూడా, ఎలాంటి ఆమోదమూ లేకుండా పనులు చేసినట్టు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

మహంత పర్యవేక్షణలోనే 94వ గేటు వద్ద పనులు జరిగాయని ప్రత్యేక కోర్టుకు సీబీఐ వివరించింది.

94వ నెంబర్ గేటు కొంతకాలంగా సక్రమంగా పనిచేయడం లేదని ఉన్నతాధికారులకు చెప్పినా సరైన చర్యలు తీసుకోలేదని మహంత తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. 94వ గేటు వద్ద జరిగిన పనుల పర్యవేక్షణను ఇతరులకు అప్పగించారని, ఆ పనులు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని మహంత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, సిగ్నలింగ్ పనులు… ఆమోదం పొందిన ప్రణాళిక ప్రకారం జరగలేదన్న సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది. మహంత, మరో ముగ్గురు అధికారులు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.

జూన్ 2న బాలాసోర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 295 మంది ప్రయాణీకులు చనిపోయారు. మరో 1000 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.