Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

MODI GREECE: 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో భారత ప్రధాని పర్యటన

param by param
May 11, 2024, 04:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.

జొహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. సమావేశాల ముగింపు తర్వాత అక్కడి నుంచి గ్రీస్‌ పర్యటనకు వెళ్ళారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ఈ ఉదయం ఏథెన్స్‌ చేరుకున్న భారత ప్రధానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం గ్రీసు అధ్యక్షుడితో సమావేశమవుతారు. తర్వాత ప్రధానితో పలు అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సమాలోచనలు చేస్తారు.

ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశం అనంతరం ప్రవాసభారతీయులతో పరిచయం కార్యక్రమంలో పాల్గొని చంద్రయాన్-3 విజయంపై ముచ్చటిస్తారని అరిందమ్ బాగ్చి వివరించారు. మోదీకి అపూర్వ స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు, త్రివర్ణ పతాకాలు చేతబూని భారత నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.

2019లో ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సమయంలో గ్రీస్ ప్రధానితోతో భేటీ అయ్యారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.

ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలైన భారత్, గ్రీస్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలోపేతం అయ్యాయని, రక్షణ, రవాణా, వాణిజ్యం సహా పలు అంశాల్లో ఇరు దేశాల సంబంధాలూ మరింత దృఢపడ్డాయని చెప్పారు. తాజా పర్యటనతో ఇరుదేశాల మధ్య స్నేహబంధం కొత్తపుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

1983 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గ్రీస్ పర్యటనకు వెళ్ళగా, ఆ తర్వాత ఇన్నాళ్ళకు మోదీ వెళ్ళారు. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ 2019లో మనదేశంలో పర్యటించారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.