Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

Crime : ఉన్మాదిలా మారి ఏడుగురిని చంపేసిన నర్సు

param by param
May 11, 2024, 04:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ప్రాణాలు కాపాడాల్సిన ఓ నర్సు ఉన్మాదిలా మారింది. ఆసుపత్రిలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నవజాత శిశువులను దారుణంగా చంపేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు
ఏకంగా ఏడుగురు శిశువులను చంపేసిన ఘటన ఇంగ్లాండులో చోటు చేసుకుంది. పసిపిల్లల ప్రాణాలు తీయడానికి లూసీ అనే నర్సు ఎంచుకున్న మార్గాలు కూడా మానవత్వాన్ని మంటగలిపేలా ఉన్నాయి. ఇంజెక్షన్ ద్వారా శిశువుల శరీరంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు, నీటికి బలవంతంగా పంపించి శ్వాస నాళాలకు అంతరాయం కలుగజేయడం ద్వారా ఏకంగా ఏడుగురు శిశువులను లూసీ లెబ్డీ చంపినట్టు వెల్లడైంది. మరో ఆరుగురిని కూడా చంపడానికి ప్రయత్నించినట్టు గుర్తించారు.

ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాంచెస్టర్‌లోని క్రౌన్ కోర్టు శుక్రవారం లూసీని దోషిగా తేల్చింది. సోమవారం శిక్షను ఖరారు చేయనుంది. 2015-16లో లూసీ ఈ హత్యలకు పాల్పడిందని దర్యాప్తులో తేలింది. ఎటువంటి విపరీత కారణాలు లేకుండా ఆసుపత్రిలో వరుసగా ఏడుగురు శిశువులు చనిపోవడంతో అనుమానం వచ్చి, సిబ్బంది లూసీపై నిఘా ఉంచి ఆమెను పట్టుకున్నారు.

ఆసుపత్రిలో పనిచేస్తోన్న భారతీయ మూలాలున్న డాక్టర్ జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 2017లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశ పూర్వకంగానే చంపాను. ఎందుకంటే నేను వారిని మంచిగా చూసుకునేంత మనసు నాకు లేదంటూ లూసీ రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కోర్టులో విచారణ ప్రారంభించారు. లూసీ తనపై వచ్చిన ఆరోపణలు మొదట ఖండించారు. లోపాలను కప్పి పుచ్చుకునేందుకే సీనియర్ డాక్టర్లు తనపై నెపం నెట్టారని ఆమె లాయర్ వాదించారు. నవజాత శిశువుల మరణానికి లూసీ కారణమనే సాక్ష్యాలు బలంగా ఉండటంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

ShareTweetSendShare

Related News

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత
general

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్
general

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక
general

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

Latest News

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

ఆపరేషన్ సిందూర్: పహల్‌గామ్ దాడికి ప్రతీకారం, 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.