గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబునాయుడు
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని...
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ పర్యటనలో విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కెల్లాగ్ కాలేజీలో సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత అనే...
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న పిటిషన్ను సిఐడి కోర్టు...
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ రమేశ్ రెడ్డిని పార్టీ...
పాకిస్థాన్ జైలులో భారత మత్స్యకారుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్ కరాచీలోని మరాలీ జైలులో గౌరవ్ రామ్ ఆనంద్ అనే భారత మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూంలో...
త్రిభాషా వివాదం మరింత ముదిరింది. కేంద్రానికి, తమిళనాడు మధ్య నెలకున్న ఈ వివాదం యూపీకి పాకింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి, తమిళనాడు సీఎం ఎంకే...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో చనిపోతాడని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో చర్చలు జరిపిన...
విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు తీసుకురావాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిగ్రీలో ఒక...
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్దం అవుతోంది. ఇందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఐఏఎస్లు...
బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే నామినీగా తీసుకుంటున్నారు. నలుగురు నామీనీలను తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభ, రాజ్యసభ...
ఆసియాలో అతిపెద్ద జైలు తిహార్ జైలు తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమవుతోంది. తిహార్ జైలు సమీపంలోని కాలనీ వాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జైలును ఢిల్లీ నగర...
సహకార రంగంలోని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య సంగం డెయిరీ మరో ఘనత సాధించింది. రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించిన సహకార డెయిరీగా మైలురాయిని చేరుకుంది. ఈ...
జమిలి ఎన్నికలపై అధ్యయనానికి వేసిన జేపీసీ గడువును పెంచడానికి లోక్సభ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై అధ్యయనం...
తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో రూ.5258 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. సాధారణ...
ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని పాలన గాడిలో పెడుతున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో...
అగ్ని ప్రమాదంలో ఇంట్లో కాలిపోయిన రూ.50 కోట్ల నగదు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం...
నగరాల్లోని మాల్స్, మల్టీఫ్లెక్స్లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వారు పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం...
ఏపీ ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. మొదటి ఏడాది ఇంటర్ ప్రశ్నాపత్రాల నమూనాను బోర్డు విడుదల చేసింది. గణితంలో ఒకే పేపర్, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు...
ఏపీలో వైసీపీ పాలనలో రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ టీడీపీ పార్లమెంటరీ నేత,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో...
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పొందేందుకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన బోరుగడ్డ అనిల్...
గుంటూరు సీఐడి కార్యాలయంలో నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై తీవ్ర పదజాలంతో విమర్శలు...
https://www.youtube.com/watch?v=7noiElC2MpE
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఏటా అమెరికా విద్యార్థి విసాల జారీలో...
హైదరాబాద్ పాతబస్తీలో అరాచకం జరిగింది. సంతోష్నగర్లో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటోన్న ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి దారుణంగా హత్య చేశాడు. అదే అపార్టుమంటులో నివాసం ఉంటోన్న...
నాగపూర్ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చి వేతలు మొదలయ్యాయి. మార్చి 17న నాగపూర్ నగరంలో హింసను ప్రేరేపించిన వారిని గుర్తించి వారి ఇళ్లు, అక్రమ నిర్మాణాలను కూల్చివేసే...
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు. ఆదివారం జరిపిన దాడుల్లో ఐదుగురు...
హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని త్రిభాషా విధానం చెప్పడం లేదని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన తంతి టీవీ ఛానల్కు...
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విడదల రజని మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేట సమీపంలోని మహాలక్ష్మి స్టోన్ క్రషర్స్...
భారత సరిహద్దులు మరింత బలోపేతం కానున్నాయి. సరిహద్దులో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను కలిగి ఉన్న రోబోను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గౌహతి సహకారంతో స్పాటియో రోబోటిక్...
https://www.youtube.com/watch?v=luTsqFC-1gM
తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ దర్శనాలకు బ్రేక్ వేశారు. ఈ నెల 25, 30వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 25న...
అమెరికాలో అరాచకం చోటు చేసుకుంది. న్యూమెక్సికోలోని లాస్ క్రూసెజ్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 15 మంది...
రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. హమాస్ ముఖ్యనేతలే లక్ష్యంగా ఐడీఎఫ్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. తాజాగా...
అమర్నాథ్ గుహ వరకు రోప్ వే నిర్మించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేయాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బాల్టాల్ నుంచి సముద్ర...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న విధానాల వల్ల ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రసూతి...
మతపరమైన గ్రంథాలు కాల్చి వేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో మార్చి 17న నాగపూర్ నగరంలో హింస చెలరేగింది. దీని వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని...
జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాబోయే మూడు నెలల్లో రైతుల పొలాల్లో లక్షన్నర నీటి కుంటలు తవ్విస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా...
మూడు నెలలపాటు ఫోన్ నెంబరు వాడకుంటే యూపీఐ సేవలు నిలిపి వేయాలని ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల పాటు కాల్స్, మెసేజ్లు లేని ఫోన్...
భారత్పై కొనసాగుతున్న ఆంక్షలకు తెరపడింది. ఎట్టకేలకు అమెరికా తేజస్ ఫైటర్ ఇంజన్లు సరఫరా ప్రారంభించింది. రెండేళ్లుగా ఇంజన్లు అందకపోవడంతో తేజస్ ఫైటర్ జెట్ల తయారీ నిలిచిపోయింది. తాజాగా...
భారత భూ భాగంలో చైనా కౌంటీలు ఏర్పాటు చేస్తోందని కేంద్రం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ వెల్లడించారు.లడ్డాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా ఏర్పాటు...
రోడ్డు ప్రమాదం సీనియర్ పోలీస్ అధికారి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ శివారు హయత్నగర్ మండలం లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీపీ బాబ్జి...
ఏపీలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. తాజాగా కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. 300 గ్రామాల్లో పరిస్థితి...
అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కొనసాగిస్తోంది. త్వరలో మరో 295 మంది అక్రమ వలసదారులను అమెరికా తరలించనుందని, లోక్సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు...
నాలుగు మాసాల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో విశాఖ నగర అభివృద్ధిపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు....
రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో మందుల దుకాణాల్లో ఈగల్ టీం, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మత్తు మందులు దుర్వినియోగం అవుతున్నాయనే నిఘా వర్గాల సమాచారంతో ఈగల్ టీం...
శ్రీశైలం డోర్నాల మార్గంలో తుమ్మలబైలు సమీపంలో ఓ మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కి.మీ...
హనీట్రాప్ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. హనీట్రాప్ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి,...
లండన్లోని అతి రద్దీగా ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి....
ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. తిరుమల ఏడు కొండలు శ్రీవేంకటేశ్వరస్వామి సొంతమన్నారు. శేషాచల కొండల సమీపంలోనూ ఇతర వ్యాపారాలు అనుమతించమని...
https://www.youtube.com/watch?v=uAtI1GIKKzM
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో తిరుమల ఉంటే మనకు యాదగిరిగుట్ట నరశింహస్వామి ఉన్నారంటూ...
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఓ లీప్ స్కూల్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఏపీ లీప్గా...
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు, నటులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో...
బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే ఆమోదం తెలిపారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ అసెంబ్లీలో...
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్సులు వరుసగా నాలుగో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. తాజాగా మదుపరుల సంపద...
తమిళనాడు ఎంపీల తీరుపై లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్సభకు నినాదాలు, అసభ్య పదాలు రాసిన టీ షర్టులు ధరించి...
బెట్టింగ్ యాప్ల కేసులో 25 మందికి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆరుమంది సోషల్ మీడియా ప్రభావితులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా...
ఐదు కీలక రంగాల్లో పరిశోధనా సహకారం అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ధాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. బిల్గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో విద్య,...
బంగారం ధరలు మరోసారి కొండెక్కాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.91950 దాటిపోయింది. ఒకే రోజు 10 గ్రాముల బంగారం ధర...
పురుష ఉద్యోగులపై కట్టుకున్న భార్యల వేధింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. భార్య వేధింపులు భరించలేక ఇటీవల ఓ టెకీ వీడియో పోస్ట్...
https://www.youtube.com/watch?v=zMKLUxO5UxA
కిలోల కొద్దీ అక్రమ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో అహ్మదాబాద్ పాల్దీ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటుపై దాడి చేసిన ఈడీ అధికారులు 88 కేజీల...
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. సోమవారం నుంచి యూనిస్, ఉత్తర గాజా, తూర్పు గాజాలపై వైమానిక దాడులతో ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు...
జమ్ము కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ మహిళ తుపాకీతో భద్రతా ఏర్పాట్లను దాటుకుని దేవాలయంలోకి ప్రవేశించింది. దేవాలయంలో మహిళ వద్ద...
మహారాష్ట్రలో హింస చెలరేగింది. శంభాజీ నగర్ ఖుల్దాబాద్లోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ మహల్ ప్రాంతంలో బజరంగ్దళ్ కార్యకర్తలు ఓ మతానికి చెందిన గ్రంథాన్ని తగులు...
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. వైసీపీ...
రాష్ట్రం యూనిట్గా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జిల్లా యూనిట్గా అమలు చేయాలని భావించారు. అయితే విభజన...
https://www.youtube.com/watch?v=C9X7_lqa5Wg
ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలివితేటలు రావని, మాతృభాషలో చదువుకున్న వారే బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. హిందీ జాతీయ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అని...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీయే అమరావతి రాజధాని నిర్మాణం కోసం పిలిచిన 37 వేల కోట్ల విలువైన టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల...
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు...
ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగష్టు 9 రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్పై దుండగుడు...
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆర్విన్, సునీత ప్రాణాలు కోల్పోయారు....
https://www.youtube.com/watch?v=79v4XEc2Q-s
పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైలు వంతెన కుంగింది. విశాఖపట్నం విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ, సింహాద్రి, గోదావరి,...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే ప్రక్రియలో ముందడుగు పడింది. గత ఏడాది జూన్ 5న అమెరికా...
https://www.youtube.com/watch?v=GJPMoZII56E
అమరావతి రాజధానికి హౌసింగ్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన పత్రాలపై సీఆర్డీయే అధికారులు, హడ్కో ఎండీ కుల్శ్రేష్ట్ సంతకాలు...
https://www.youtube.com/watch?v=pg-vWl16xOA
తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ కమిషన్ మరోసారి పర్యటన చేపట్టింది. న్యాయ విచారణ కమిషన్గా జస్టిస్ సత్యనారాయణమూర్తి రింగురోడ్డులోని సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు.అనంతరం వైకుఠం క్యూ...
జమ్ము కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ఖతాల్ను మట్టుబెట్టారు. శనివారం రాత్రి పాక్లో అతడిని చంపినట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర సంస్థలో...
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వం రోజుల్లో రాజులు కోటలో ఉండేవారని, కోటరీలో వారి చెప్పుడు మాటలు వినేవారని,...
పర్యావరణహిత ఏఐ ఆధారిత ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టెస్లా భారత్లో కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పాలని...
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్నాయుడు పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీల్లో టీడీపీ, జనసేన ఆరు కమిటీలను గెలుచుకున్నాయి. 18 మంది వైసీపీ...
సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం 2016లో మొదటిసారి విడుదల చేసిన సిరీస్ 4 బాండ్లకు రిడెంప్షన్ తేదీని...
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తిరుగుబాటుదారులను అంతమొందించామని పాక్ సైన్యాధికారులు చెబుతుంటే ఇందుకు విరుద్దంగా బలూచ్ లిబరేషన్...
కన్నబిడ్డలనుకంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కసాయిలా మారిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. పిల్లలు సరిగా చదువుల్లో రాణించడం లేదనే కోపంతో ఇద్దరు పిల్లలను చంపి, తాను...
జనసేన పార్టీని నిలబెట్టాం, నాలుగు దశాబ్దాల టీడీపీని బతికించామంటూ పిఠాపురం వేదికగా సాగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్...
లొంగిపోతే ప్రాణాలతో ఉంటారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సేనలను హెచ్చరించారు. శాంతి చర్చలు సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్...
వలపు వల విసిరి పాక్ ఐఎస్ఐ ఏజంట్ భారత మిలటరీ సిబ్బంది ఒకరి నుంచి కీలక రహస్యాలు తెలుసుకున్నట్లు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ ఫోటోతో పేరు...
https://www.youtube.com/watch?v=13W2pZJ1yGM
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలపాటు సినీరంగంలో విశేష కృషి చేసినందుకు బ్రిటన్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురష్కారం అందించాలని...
దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగి బీటా లైన్ కాలనీలో గిరిజనులు హోలీ...
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానం దిగిన వెంటనే భారీగా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది వెంటనే ప్రయాణీకులను ఎమర్జెనీ ద్వారం నుంచి...
సీబీఐ తన వద్ద నుంచి సీజ్ చేసిన 53 కేజీల బంగారు ఆభరణాలు తుప్పు పడతాయి.. విడిపించాలంటూ మాజీ మంత్రి గాలి జానార్థన్రెడ్డి హైదరాబాదులోని ప్రత్యేక కోర్టును...
ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాబోయే నాలుగేళ్లలో 2 లక్షల మంది విద్యార్థులకు ఏఐ, ఇతర రంగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ...
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు తరవాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్, మలేషియాకు హవాలా మనీ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ముందడుగు పడింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి, కేసు విచారించిన సీబీఐ అధికారి రామ్సింగ్పై పీఏ కృష్ణారెడ్డి...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.