K Venkateswara Rao

K Venkateswara Rao

మణిపూర్‌లో హింస : ఐదుగురు మృతి

మణిపూర్‌లో హింస : ఐదుగురు మృతి

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. డ్రోన్ బాంబుల దాడుల కలకలం చల్లారక ముందే మరోసారి హింస చెలరేగింది. తాజాగా చెలరేగిన హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిరిబామ్...

సీల్దా కోర్టు ఆగ్రహం : డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? కోర్టు ఆగ్రహం

సీల్దా కోర్టు ఆగ్రహం : డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? కోర్టు ఆగ్రహం

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో కీలక నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వాలా అంటూ పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం...

రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

జనావాసాల్లో చిరత సంచారం కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న దూరదర్శన్ కేంద్రం వెనుక వైపు చిరుత కదలికలు గుర్తించారు. చిరుత...

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న నాలుగు పడవల ఘటనలో కుట్ర కోణం

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న నాలుగు పడవల ఘటనలో కుట్ర కోణం

ప్రకాశం బ్యారేజీని ఒకేసారి నాలుగు పడవలు ఢీ కొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. బ్యారేజీ గేట్లపై ఉండే కౌంటర్ వెయిట్ ధ్వంసం అయిన సంగతి తెలిసిందే....

విజయవాడలో మరోసారి పెరిగిన వరద : ముంపులోనే 16 డివిజన్లు

విజయవాడలో మరోసారి పెరిగిన వరద : ముంపులోనే 16 డివిజన్లు

వరద ప్రవాహం మరోసారి విజయవాడను ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా 2 అడుగుల మేర వరద పెరగడంతో సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలని, అంబాపురం రూరల్, ప్రకాశ్...

ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

వీడియోకాన్‌కు అక్రమంగా రుణాలు మంజూరు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై హైకోర్టు ఆమెకు...

ఆర్జి కర్ డాక్టర్ ఘటన : సామూహిక అత్యాచారం కాదన్న సీబీఐ

ఆర్జి కర్ డాక్టర్ ఘటన : సామూహిక అత్యాచారం కాదన్న సీబీఐ

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందంటూ చేసిన ప్రచారంలో నిజం లేదని దర్యాప్తులో...

ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ నివాసాల్లో ఈడీ సోదాలు

ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ నివాసాల్లో ఈడీ సోదాలు

ఆర్జి కర్ మెడికల్ కళాశాల డాక్టర్ హత్య,అత్యాచారం కేసులో మొదటి సారిగా ఈడీ రంగంలోకి దిగింది. ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసాల్లో ఈడీ...

వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

వరదలకు దెబ్బతిన్న పంటలను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద వరదల్లో మునిగిపోయిన పంటలను బీజేపీ నేతలతో...

పోలీస్ అధికారులపై జత్వానీ ఫిర్యాదు

పోలీస్ అధికారులపై జత్వానీ ఫిర్యాదు

నటి కాదంబరి జత్వానీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సహా, వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌పై లిఖితపూర్వకంగా విజయవాడ సీపీకి ఫిర్యాదు అందించారు. తనపై తప్పుడు కేసు...

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గుప్త కెమెరాలు అవాస్తవం

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గుప్త కెమెరాలు అవాస్తవం

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి కొందరు వీడియోలు చిత్రీకరించారంటూ వచ్చిన వార్తలో నిజం లేదని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి...

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి...

కోల్‌కతా స్టార్ హోటళ్లో లైంగిక వేధింపులు : ఇద్దరు అరెస్ట్

కోల్‌కతా స్టార్ హోటళ్లో లైంగిక వేధింపులు : ఇద్దరు అరెస్ట్

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన మరవక ముందే వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలోని ఓ స్టార్ హోటళ్లో తమపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ...

ఉత్తరప్రదేశ్‌లో అరాచకం : రోగిని చంపి భార్యపై లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌లో అరాచకం : రోగిని చంపి భార్యపై లైంగిక వేధింపులు

మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో అరాచకం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ సిద్దార్థ్‌నగర్‌కు చెందిన ఓ పేద మహిళ తన భర్తకు ఆరోగ్యం...

డబ్బు ఆశ చూపి కేసును మూసేయాలని చూశారు : కోల్‌కతా బాధితురాలి కుటుంబం ఆవేదన

డబ్బు ఆశ చూపి కేసును మూసేయాలని చూశారు : కోల్‌కతా బాధితురాలి కుటుంబం ఆవేదన

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన తరవాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ కూతురి హత్య, అత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు తమకు డబ్బు ఆశ చూపారని...

తగ్గిన వరద : వెంటాడుతోన్న భారీ వర్షాలు

తగ్గిన వరద : వెంటాడుతోన్న భారీ వర్షాలు

వరద తగ్గినా వర్షాలు మాత్రం వెంటాడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ఒక్కసారిగా తగ్గింది. గరిష్ఠంగా 12.43 లక్షల నుంచి లక్షా 90 వేలకు తగ్గింది. విజయవాడను బుడమేరు...

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత : ప్రకాశం బ్యారేజీకి భారీగా తగ్గిన వరద

వరదతో అల్లాడుతోన్న ఏపీ ప్రజలకు శుభవార్త. శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేశారు. ఎగువ నుంచి వస్తోన్న వరద తగ్గడంతో గేట్లు అన్నీ మూసివేశారు. జూరాల నుంచి కేవలం...

అస్సాంలో భారీ మోసం : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో 20 వేల కోట్ల దోపిడీ

అస్సాంలో భారీ మోసం : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో 20 వేల కోట్ల దోపిడీ

మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అస్సాంలో 20 వేల కోట్లకు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో దోపిడీకి తెగబడ్డారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రెండు...

వదలని వరద : 12 మృతదేహాలు లభ్యం

వదలని వరద : 12 మృతదేహాలు లభ్యం

వరద ముప్పు తప్పలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీరు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. బుడమేరుకు చరిత్రలోలేని విధంగా 82...

అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం తరవాత బెంగాల్ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తీసుకువచ్చింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్...

దారుణం : భార్యకు డ్రగ్స్ ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన శాడిస్ట్

దారుణం : భార్యకు డ్రగ్స్ ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన శాడిస్ట్

మహిళలపై దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. భార్యపై ఓ అరాచకవాది ఏకంగా 72 మందితో 91 సార్లు అత్యాచారం చేయించాడు. ఈ ఘటన ప్రాన్సులో వెలుగుచూసింది. రాత్రి...

మనుషుల రక్తం రుచిమరగిన తోడేలు : భయం గుప్పిట్లో వందల గ్రామాలు

మనుషుల రక్తం రుచిమరగిన తోడేలు : భయం గుప్పిట్లో వందల గ్రామాలు

ఉత్తప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోని పిల్లలపై తోడేళ్లు దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే పది మంది పిల్లలను తోడేళ్లు పొట్టనబెట్టుకున్నాయి....

జైలు గోడలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఖైదీలు : ఘర్షణలో 129 మంది మృతి

జైలు గోడలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఖైదీలు : ఘర్షణలో 129 మంది మృతి

జైలు గోడలు బద్దలు కొట్టే క్రమంలో 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాంగోలోని మకాల జైలులో చోటు చేసుకుంది. జైలు గోడలు బద్దలు...

ప్రకాశం బ్యారేజీకి ముప్పులేదు : కన్నయ్యనాయుడు

ప్రకాశం బ్యారేజీకి ముప్పులేదు : కన్నయ్యనాయుడు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం వదలడం లేదు. ప్రకాశం బ్యారేజీకి రికార్డు వరద చేరింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా...

బందీలను కాపాడాలంటూ కదంతొక్కిన ఇజ్రాయెల్ పౌరులు

బందీలను కాపాడాలంటూ కదంతొక్కిన ఇజ్రాయెల్ పౌరులు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. బందీలను విడిపించాలంటూ లక్షలాది కార్మికులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. శనివారం నాడు ఆరుగురు...

వరద ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా : పునరుద్దరణకు మరో రెండు రోజులు

వరద ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా : పునరుద్దరణకు మరో రెండు రోజులు

వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడలో నీట మునిగిన సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, నందమూరినగర్, తోటవారివీధి, రాజరాజేశ్వరిపేట, దేవీనగర్ ప్రాంతాల్లో రెండు రోజులుగా...

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ మధ్యాహ్నం అరెస్ట్ చేసింది....

హసీనాను అప్పగించండి : బంగ్లాదేశ్

హసీనాను అప్పగించండి : బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పటించాలని ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆమెపై ఇప్పటి వరకు 53...

జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి

జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి. అతి పెద్ద సుంజ్వాన్ ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడులతో...

విజయవాడకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు : ప్రకాశం బరేజీకి రికార్డు వరద

విజయవాడకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు : ప్రకాశం బరేజీకి రికార్డు వరద

వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. తమిళనాడు, పంజాబ్, ఒడిషాల నుంచి 400 మంది గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు....

రష్యా ఉక్రెయిన్ డ్రోన్ల యుద్ధం

రష్యా ఉక్రెయిన్ డ్రోన్ల యుద్ధం

రష్యా ఉక్రెయిన్ మధ్య బీభర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ 158 డ్రోన్లతో ఆదివారం రష్యాపై విరుచుకుపడింది. మాస్కో సమీపంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ డ్రోన్లను...

నిరసన తెలుపుతోన్న మహిళపై లైంగిక వేధింపులు

నిరసన తెలుపుతోన్న మహిళపై లైంగిక వేధింపులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతోన్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. కోల్‌కతా ఆర్జి కర్...

వరదలో చిక్కుకుపోయిన పెదలంక గ్రామస్థులు : కొట్టుకుపోయిన 300 పాడిగేదెలు

వరదలో చిక్కుకుపోయిన పెదలంక గ్రామస్థులు : కొట్టుకుపోయిన 300 పాడిగేదెలు

వరద బీభత్సం కొనసాగుతోంది. అమరావతి రాజధాని గ్రామం హరిశ్చంధ్రాపురం జలదిగ్భందంలో చిక్కుకుంది. రాయపూడి సమీపంలోని పెదలంక గ్రామం నీటమునిగింది. 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 100...

తోట్లవల్లూరులో బోటు గల్లంతు : పడవలో 8 మంది

తోట్లవల్లూరులో బోటు గల్లంతు : పడవలో 8 మంది

ఏపీలో వరద బీభత్సం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో లోతట్టు ప్రాంతాల లంక ప్రజలను పునరావాస శిబిరానికి తరలిస్తోన్న పడవ గల్లంతైంది. అందులో ఎనిమిది మంది ఉన్నట్లు...

భారీ వరద : మునిగిన విజయవాడలోని పలు కాలనీలు

భారీ వరద : మునిగిన విజయవాడలోని పలు కాలనీలు

వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం గంట గంటకు పెరుగుతోంది. విజయవాడలో బుడమేరుసహా, మునేరు, వైరా వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నగరంలో నుంచి ప్రవహించే బుడమేరుకు భారీ...

రష్యా నిఘా తిమింగలం అనుమానాస్పదంగా మృతి

రష్యా నిఘా తిమింగలం అనుమానాస్పదంగా మృతి

ఆరేళ్లుగా రష్యా నిఘా తిమింగళంగా పేరుపడ్డ హ్వాల్దిమిర్ అనుమానాస్పదంగా చనిపోయింది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తిమింగలం చనిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. 2019లో నార్వే సముద్ర తీరంలో...

బెంగాల్‌లో మరో అరాచకం : రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులు

బెంగాల్‌లో మరో అరాచకం : రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులు

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే బెంగాల్‌లో మరో ఘటన వెలుగు చూసింది. బీర్భమ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం...

బందీలను పాశవికంగా చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

బందీలను పాశవికంగా చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

హమాస్ ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. కాల్పుల విరమణకు చర్చలు సాగుతోన్న వేళ హమాస్ ఉగ్రవాదులు ఆరుగురు బందీలను చంపేశారు. పాలస్తీనా రఫా నగరంలోని ఓ సొరంగంలో...

నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌పై వేటు

నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌పై వేటు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల సంఖ్యలో విద్యార్ధులు కలుషిత ఆహారం తిని అనారోగ్యం భారిన పడిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ముగ్గురు సభ్యుల...

సైబర్ నేరగాళ్ల వెట్టిచాకిరి నుంచి భారతీయులకు విముక్తి

సైబర్ నేరగాళ్ల వెట్టిచాకిరి నుంచి భారతీయులకు విముక్తి

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారతీయులను మోసం చేసి లావోస్‌లో సైబర్ నేరగాళ్లుకు చిక్కిన భారతీయులకు విముక్తి లభించింది. భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తోన్న మాఫియా నుంచి...

ఏపీని ముంచెత్తిన వర్షాలు : కోల్‌కతా చెన్నై రహదారిపైకి చేరిన వరద

ఏపీని ముంచెత్తిన వర్షాలు : కోల్‌కతా చెన్నై రహదారిపైకి చేరిన వరద

అతి భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో అతి భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. మంగళగిరిలో అత్యధికంగా 34...

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

అతి భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పెద్ద బండరాళ్లు రెండు ఇళ్లపై పడటంతో...

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

  ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు...

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ భయం వెంటాడుతోంది. ఉక్రెయిన్ నుంచి పిల్లలను అక్రమంగా రష్యా తరలించాడనే ఆరోపణల నేపథ్యంలో యుధ్ద నేరాల కింద పుతిన్‌పై కేసు నమోదైంది....

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు : ఒకరు మృతి

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు : ఒకరు మృతి

విజయవాడ క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగి పడి ఓ మహిళ చనిపోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు...

అక్కడ మంకీఫాక్స్ ఆరు నెలల్లో అదుపులోకి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

అక్కడ మంకీఫాక్స్ ఆరు నెలల్లో అదుపులోకి : ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీఫాక్స్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాంగోలో ఇప్పటికే 18 వేల ఎం ఫాక్స్...

ఏపీలో అతి భారీ వర్షాలు : పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఏపీలో అతి భారీ వర్షాలు : పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏపీలో పలు ప్రాంతాలను ముంచెత్తాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్రరాంధ్రలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు...

ఉద్యోగుల బదిలీలు : సెప్టెంబరు 15 వరకు పొడిగింపు

ఉద్యోగుల బదిలీలు : సెప్టెంబరు 15 వరకు పొడిగింపు

ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 15 తరవాత...

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

వికసిత్ భారత్ సాధనలో స్టార్టప్‌లదే కీలక పాత్ర : ప్రధాని మోదీ

ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024లో స్పష్టం చేశారు. గడచిన...

ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలపై సీఎం చంద్రబాబునాయడు సీరియస్

ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలపై సీఎం చంద్రబాబునాయడు సీరియస్

మహిళలు, విద్యార్థినులపై ఘోరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల ఏర్పాటు పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై...

ట్రంప్ సంచలన హామీ : గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్

ట్రంప్ సంచలన హామీ : గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. తనని గెలిపిస్తే అవసరమైన మహిళలకు ఉచితంగా...

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి మూడు రోజులు విరామం

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి మూడు రోజులు విరామం

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పాలస్తీనాలోని 640000 చిన్నారులకు వ్యాక్సినేషన్ వేసేందుకు ఇరు వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. పాలస్తీనాలో ఇటీవల...

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం

మరో ఘోరం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాల కలకలం రేగింది. ఓ సీనియర్ విద్యార్థి రహస్య...

ముంబై నటిపై వేధింపులు : విచారణకు ఆదేశించిన డీజీపీ

ముంబై నటిపై వేధింపులు : విచారణకు ఆదేశించిన డీజీపీ

మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసు పెట్టి 42 రోజులు విజయవాడ సబ్ జైల్లో ఉంచిన ఘటనపై డీజీపీ తిరుమలరావు...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

మరో రికార్డు : లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలతో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలార్జించాయి. దేశీయ...

బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీ నేత మేఘాలయలో అనుమానాస్పద మృతి

బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీ నేత మేఘాలయలో అనుమానాస్పద మృతి

బంగ్లా భారత్ సరిహద్దుల్లో మరో దారుణం వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌లోని అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని హసీనా పార్టీకి చెందిన, అవామీలీగ్ నేత ఇషాకీ అలీఖాన్ పన్నా...

వైసీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

వైసీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. కాసేపటి కిందట ఇద్దరు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు....

మరోసారి శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు

మరోసారి శ్రీశైలం సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. తాజాగా శ్రీశైలం డ్యాంకు (srisailam dam) 2 లక్షల...

ఉన్మాది దాడిలో యువతి మృతి

ఉన్మాది దాడిలో యువతి మృతి

ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లి తండాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ కొంత కాలంగా...

రూ.175 కోట్ల దోపిడీకి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

రూ.175 కోట్ల దోపిడీకి పాల్పడ్డ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

ఓ బ్యాంకు మేనేజర్ కమిషన్ కక్కుర్తి భారీ మోసానికి తెరలేచింది. హైదరాబాద్‌లోని షంషీర్ గంజ్ ఎస్‌బిఐ బ్యాంకులో గత వారం భారీ కుంభకోణం గుర్తించారు. రూ.175 కోట్ల...

భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేత

భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్‌కు చెందిన భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీ పార్టీపై ఆ దేశం నిషేధం ఎత్తివేసింది. ఈ నెల ఒకటో తేదీన బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో మాజీ...

తీవ్ర ఉద్రిక్తత : విద్యార్థుల బెంగాల్ సచివాలయ ముట్టడిపై పోలీసుల జులం

తీవ్ర ఉద్రిక్తత : విద్యార్థుల బెంగాల్ సచివాలయ ముట్టడిపై పోలీసుల జులం

డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలోని ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నబన్న మార్చ్ పేరుతో విద్యార్థులు సచివాలయ...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గగాయ్, జస్టిస్ విశ్వనాథన్‌ల...

మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

మహారాష్ట్రలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం ఘటన మరవకముందే మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. రత్నగిరికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్ధిని కళాశాల...

తిరుమలలో అవినీతిపై కరుణాకర్‌రెడ్డి ధర్మారెడ్డికి నోటీసులు జారీ

తిరుమలలో అవినీతిపై కరుణాకర్‌రెడ్డి ధర్మారెడ్డికి నోటీసులు జారీ

గడచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్...

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం

ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన మహారాష్ట్ర సింధ్‌దుర్గ్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది ప్రధాని మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం కూలిపోవడంపై తీవ్ర విమర్శలు...

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అరెస్ట్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వేకోడూరు లక్ష్మి థియేటర్ భూ వివాదంలో కొల్లం గంగిరెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడే ప్రయత్నం...

పాకిస్థాన్‌లో వేర్పాటు వాదుల కాల్పులు : 39 మంది మృతి

పాకిస్థాన్‌లో వేర్పాటు వాదుల కాల్పులు : 39 మంది మృతి

సరిహద్దు దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాదులు చెలరేగిపోయారు. పాక్‌లోని వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆదివారం, సోమవారం జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు...

దేవాలయంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు : నటి నమిత

దేవాలయంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు : నటి నమిత

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్లిన నటి నమితకు పరాభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, తన సర్టిఫికెట్లు చూపించాలంటూ ఆలయ సిబ్బంది,...

అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం

గంజాయి స్మగ్లర్లకు పోలీసులు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 912 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దీపిక మీడియాకు...

శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీ వరద : గేట్లు ఎత్తేసిన అధికారులు

శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీ వరద : గేట్లు ఎత్తేసిన అధికారులు

కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ( srisailam flood gates lifted) పెరిగింది. ప్రస్తుతం...

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన అల్లర్లు

రాజకీయ అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. పారా బలగాలైన అన్సార్ సభ్యులు, విద్యార్థులకు మధ్య చెలరేగిన అల్లర్లలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 60...

ఖర్చు ఎక్కువ చేస్తోందని రోడ్డు ప్రమాదంలో భార్యనే చంపేశాడు

ఖర్చు ఎక్కువ చేస్తోందని రోడ్డు ప్రమాదంలో భార్యనే చంపేశాడు

భార్య అతిగా ఖర్చు చేస్తోందని ఓ భర్త సుఫారీ ఇచ్చి మరీ కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అసలు చేతికి మట్టి అంటకుండా...

పశ్చిమాసియాలో ఉద్రిక్తత : హెజ్బొల్లా దాడులను తిప్పికొట్టిన ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తత : హెజ్బొల్లా దాడులను తిప్పికొట్టిన ఇజ్రాయెల్

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడులకు దిగింది. హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టినప్పటి నుంచి రగిలిపోతోన్న హెజ్బొల్లా ప్రతీకారదాడులకు దిగింది....

డాక్టర్ హత్యాచారం : నిరసన తెలిపిన పాఠశాలలకు నోటీసులు

డాక్టర్ హత్యాచారం : నిరసన తెలిపిన పాఠశాలలకు నోటీసులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాలలకు బెంగాల్ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న రాష్ట్ర...

చురుగ్గా రుతుపవనాలు : 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

చురుగ్గా రుతుపవనాలు : 20 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

రుతుపవనాలు చురుగ్గా మారాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. చురుగ్గా మారిన రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా 20 రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...

తిరుపతిలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి

తిరుపతిలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి

డాక్టర్లపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఘటన మరువకముందే తిరుపతి స్విమ్స్‌లో ఓ మహిళా డాక్టరుపై రోగి దాడికి దిగడం సంచలంగా మారింది.దాడిని ఖండిస్తూ డాక్టర్లు నిరసనకు...

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై సీబీఐ దాడులు

ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ ఇంటిపై సీబీఐ దాడులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ నివాసాలతోపాటు, ఏకకాలంలో 15 చోట్ల...

భారీ వరద : శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరద విడుదల

భారీ వరద : శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి వరద విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తి వరదను విడుదల చేశారు....

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పారిస్‌లో అరెస్ట్

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పారిస్‌లో అరెస్ట్

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లే బోర్గెట్ విమానాశ్రయంలో పావెల్‌ను అరెస్ట్ చేశారు. అజర్‌బైజాన్ నుంచి లే బోర్గెట్ విమానాశ్రయంలో దిగగానే...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త : పెన్షన్ గ్యారంటీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త : పెన్షన్ గ్యారంటీ

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం అమలవుతోన్న సీపీఎస్ పరిధిలో యూనిఫైడ్ పెన్షన్ పథకం ( యూపీఎస్) అమల్లోకి తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని...

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరు

పోలింగ్ బూత్ ధ్వంసం చేసిన కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్...

అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై సెబీ నిషేధం

అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై సెబీ నిషేధం

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వేటు వేసింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై కూడా వేటు పడింది. రిలయన్స్...

25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి….

25 కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి….

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ముగ్గురు భక్తులు స్వామివారితో పోటీ పడేలా బంగారు ఆభరణాలు ధరించి దర్శనానికి వచ్చారు. ఇవాళ ఉదయం ముంబైకు చెందిన ముగ్గురు భక్తులు...

బాలికపై సామూహిక అత్యాచారం : పరిస్థితి విషమం

బాలికపై సామూహిక అత్యాచారం : పరిస్థితి విషమం

కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్య అత్యాచారం ఘటన మరవక ముందే మరొకటి సంచలనంగా మారింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం...

రుద్రప్రయాగలో వరదలు : నలుగురు నేపాలీలు మృతి

రుద్రప్రయాగలో వరదలు : నలుగురు నేపాలీలు మృతి

ఉత్తర భారతాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో అతి భారీ వర్షాలు, వరదలకు నలుగురు నేపాలీలు మృత్యువాత పడ్డారు. రుద్రప్రయాగలోని ఫంటా హెలిపాడ్ సమీపంలో బురదలో కూరుకుపోయి...

దొంగ వద్దే లక్షల నగదు కొట్టేసిన పోలీసులు

దొంగ వద్దే లక్షల నగదు కొట్టేసిన పోలీసులు

దొంగలు చాకచక్యంగా వ్యవహరించి డబ్బు కొట్టేస్తూ ఉంటారు. ఇక దొంగల వద్దే పోలీసులు నగదు కాజేసిన ఘటన నందిగామలో వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ రవికిరణ్...

156 రకాల ఔషధాలు నిషేధించిన కేంద్రం

156 రకాల ఔషధాలు నిషేధించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల మందుల కాంబినేషన్‌ను నిషేధించింది. ఇలా మొత్తం 156 ఔషధాలను నిషేధించింది. కొన్ని మందులు కాంబినేషన్‌లో రోగులకు ఇవ్వడం...

దేశంలో అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే

దేశంలో అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే

కార్ల అమ్మకాల్లో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ దూసుకెళ్లింది. గడచిన ఏడు నెలల్లో టాటా కంపెనీకి చెందిన పంచ్ మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఆటో మార్కెట్...

తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు అనారోగ్యం : ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర అనారోగ్యం పాలైంది. వైరల్ జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతోంది. తీవ్ర జ్వరం...

బెంగాల్ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళన : ఆదివారానికి కేసు తేల్చాలని మమతా బెనర్జీ ఆదేశం

వెంటనే విధుల్లో చేరండి : డాక్టర్లకు సుప్రీంకోర్టు సూచన

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య అత్యాచార ఘటనను నిరసిస్తూ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించాలని సుప్రీంకోర్టు సూచించింది. విధుల్లో...

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ

ఆర్జీ కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో డాక్టర్‌ హత్య, అత్యాచారం కేసు విచారణలో పురోగతిపై సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసును ఆగష్టు 20న...

రైలు ఇంజన్లో మనిషి తల : బాడీ కోసం వెతుకుతోన్న రైల్వే పోలీసులు

రైలు ఇంజన్లో మనిషి తల : బాడీ కోసం వెతుకుతోన్న రైల్వే పోలీసులు

విశాఖలో దారుణం వెలుగు చూసింది. రాయపూర్ నుంచి విశాఖ చేరుకున్న రైలు ఇంజన్లో గుర్తు తెలియని వ్యక్తి తల బయటపడింది. లోకోఫైలెట్ ఇంజన్ పరిశీలిస్తుండగా మనిషి తల...

విమానానికి బాంబు బెదిరింపు : తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

విమానానికి బాంబు బెదిరింపు : తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ

విమానాశ్రయాలకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబై నుంచి తిరువనంతపురం బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబులు పెట్టామంటూ ఫైలెట్‌కు సమాచారం రావడంతో,...

ఫార్మా కంపెనీలో పేలుడు : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం

ఫార్మా కంపెనీలో పేలుడు : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం

అనకాపల్లి సెజ్‌లోని ఎసెన్సియా అడ్వాన్సుడ్ సైన్సెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం ప్రకటించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మృతుల...

Page 1 of 8 1 2 8