K Venkateswara Rao

K Venkateswara Rao

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబునాయుడు

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబునాయుడు

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని...

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆక్స్‌ఫర్డ్‌లో నిరసన సెగ

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆక్స్‌ఫర్డ్‌లో నిరసన సెగ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ పర్యటనలో విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కెల్లాగ్ కాలేజీలో సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత అనే...

వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. బెయిల్ కోసం వంశీ పెట్టుకున్న పిటిషన్‌ను సిఐడి కోర్టు...

రాజీనామా చేస్తా : టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హెచ్చరిక

రాజీనామా చేస్తా : టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హెచ్చరిక

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజీనామా హెచ్చరికలు జారీ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ రమేశ్ రెడ్డిని పార్టీ...

పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆత్మహత్య

పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆత్మహత్య

పాకిస్థాన్ జైలులో భారత మత్స్యకారుడు బలవర్మరణానికి పాల్పడ్డాడు. పాకిస్థాన్ కరాచీలోని మరాలీ జైలులో గౌరవ్ రామ్ ఆనంద్ అనే భారత మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూంలో...

త్రిభాషా వివాదం : యోగి స్టాలిన్ మాటల యుద్ధం

త్రిభాషా వివాదం : యోగి స్టాలిన్ మాటల యుద్ధం

త్రిభాషా వివాదం మరింత ముదిరింది. కేంద్రానికి, తమిళనాడు మధ్య నెలకున్న ఈ వివాదం యూపీకి పాకింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి, తమిళనాడు సీఎం ఎంకే...

పుతిన్ త్వరలో చనిపోతాడు : జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు

పుతిన్ త్వరలో చనిపోతాడు : జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో చనిపోతాడని, అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరిపిన...

సంస్కరణలు : వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు

సంస్కరణలు : వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు

విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు తీసుకురావాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిగ్రీలో ఒక...

గోదావరి పుష్కర ఏర్పాట్లకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల నియామకం

గోదావరి పుష్కర ఏర్పాట్లకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల నియామకం

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్దం అవుతోంది. ఇందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఐఏఎస్‌లు...

బ్యాంకు ఖాతాకు నాలుగు నామినీలు

బ్యాంకు ఖాతాకు నాలుగు నామినీలు

బ్యాంకు ఖాతాదారులు ఇక నుంచి నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే నామినీగా తీసుకుంటున్నారు. నలుగురు నామీనీలను తీసుకోవాలంటూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభ, రాజ్యసభ...

తిహార్ జైలు తరలిస్తాం : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

తిహార్ జైలు తరలిస్తాం : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

ఆసియాలో అతిపెద్ద జైలు తిహార్ జైలు తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం సిద్దమవుతోంది. తిహార్ జైలు సమీపంలోని కాలనీ వాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జైలును ఢిల్లీ నగర...

సంగం డెయిరీ మరో ఘనత : విదేశాలకు పాల ఉత్పత్తులు

సంగం డెయిరీ మరో ఘనత : విదేశాలకు పాల ఉత్పత్తులు

సహకార రంగంలోని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య సంగం డెయిరీ మరో ఘనత సాధించింది. రూ.2 వేల కోట్ల టర్నోవర్ సాధించిన సహకార డెయిరీగా మైలురాయిని చేరుకుంది. ఈ...

బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చ లైవ్

జమిలి ఎన్నికలు : జేపీసీ గడువు పొడిగింపు

జమిలి ఎన్నికలపై అధ్యయనానికి వేసిన జేపీసీ గడువును పెంచడానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుపై అధ్యయనం...

తిరుమల శ్రీవారి భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు

తిరుమల శ్రీవారి భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు

తిరుమల శ్రీవారి భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో రూ.5258 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. సాధారణ...

జిల్లా యూనిట్‌గా ఎస్సీల వర్గీకరణ : సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ

ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని పాలన గాడిలో పెడుతున్నామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో...

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ బదిలీ

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ బదిలీ

అగ్ని ప్రమాదంలో ఇంట్లో కాలిపోయిన రూ.50 కోట్ల నగదు వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం...

మాల్స్ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల క్రమబద్దీకరణ

మాల్స్ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల క్రమబద్దీకరణ

నగరాల్లోని మాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వారు పార్కింగ్ రుసుములు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు ప్రభుత్వం...

ఏపీ ఇంటర్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలు

ఏపీ ఇంటర్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలు

ఏపీ ఇంటర్ విద్యలో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. మొదటి ఏడాది ఇంటర్‌ ప్రశ్నాపత్రాల నమూనాను బోర్డు విడుదల చేసింది. గణితంలో ఒకే పేపర్, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు...

రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం : ఈడీ దర్యాప్తునకు టీడీపీ ఎంపీ డిమాండ్

రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం : ఈడీ దర్యాప్తునకు టీడీపీ ఎంపీ డిమాండ్

ఏపీలో వైసీపీ పాలనలో రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ టీడీపీ పార్లమెంటరీ నేత,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో...

జిల్లా యూనిట్‌గా ఎస్సీల వర్గీకరణ : సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వేసవిలో తాగునీటి సమస్యపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా...

బోరుగడ్డ బెదిరింపులు : వీడియో విడుదల చేసిన అనిల్ కుమార్

తప్పుదు ధ్రువపత్రాలతో బెయిల్ : బోరుగడ్డ అనిల్ కుమార్ కేసు విచారించిన హైకోర్టు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పొందేందుకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన బోరుగడ్డ అనిల్...

పోసానికి 14 రోజుల రిమాండ్

గుంటూరు సీఐడి కార్యాలయంలో పోసాని హాజరు

గుంటూరు సీఐడి కార్యాలయంలో నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై తీవ్ర పదజాలంతో విమర్శలు...

అమెరికా : విద్యార్థి వీసాలు కట్

అమెరికా : విద్యార్థి వీసాలు కట్

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం సాధించి స్థిరపడాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఏటా అమెరికా విద్యార్థి విసాల జారీలో...

న్యాయవాదిని నరికి చంపిన దస్తగిరి

న్యాయవాదిని నరికి చంపిన దస్తగిరి

హైదరాబాద్ పాతబస్తీలో అరాచకం జరిగింది. సంతోష్‌నగర్‌లో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటోన్న ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని దస్తగిరి దారుణంగా హత్య చేశాడు. అదే అపార్టుమంటులో నివాసం ఉంటోన్న...

నాగపూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపైకి బుల్‌డోజర్లు

నాగపూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపైకి బుల్‌డోజర్లు

నాగపూర్ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చి వేతలు మొదలయ్యాయి. మార్చి 17న నాగపూర్ నగరంలో హింసను ప్రేరేపించిన వారిని గుర్తించి వారి ఇళ్లు, అక్రమ నిర్మాణాలను కూల్చివేసే...

యెమన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు : పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతం

హమాస్ : ఇద్దరు పొలిట్ బ్యూరో నేతలు హతం

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు. ఆదివారం జరిపిన దాడుల్లో ఐదుగురు...

భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తాం : పవన్ కల్యాణ్

భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తాం : పవన్ కల్యాణ్

హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని త్రిభాషా విధానం చెప్పడం లేదని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన తంతి టీవీ ఛానల్‌కు...

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విడదల రజని మంత్రిగా ఉన్న సమయంలో చిలకలూరిపేట సమీపంలోని మహాలక్ష్మి స్టోన్ క్రషర్స్...

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

భారత సరిహద్దులు మరింత బలోపేతం కానున్నాయి. సరిహద్దులో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను కలిగి ఉన్న రోబోను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గౌహతి సహకారంతో స్పాటియో రోబోటిక్...

అమెరికాలో రెండు గ్రూపుల మధ్య కాల్పుల మోత : ముగ్గురు మృతి

అమెరికాలో రెండు గ్రూపుల మధ్య కాల్పుల మోత : ముగ్గురు మృతి

అమెరికాలో అరాచకం చోటు చేసుకుంది. న్యూమెక్సికోలోని లాస్ క్రూసెజ్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 15 మంది...

హమాస్ కీలక నేత ఖతం

హమాస్ కీలక నేత ఖతం

రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. హమాస్ ముఖ్యనేతలే లక్ష్యంగా ఐడీఎఫ్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. తాజాగా...

అమర్‌నాథ్ గుహ యాత్రకు రోప్ వే

అమర్‌నాథ్ గుహ యాత్రకు రోప్ వే

అమర్‌నాథ్ గుహ వరకు రోప్ వే నిర్మించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేయాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బాల్‌టాల్ నుంచి సముద్ర...

పీపీపీ విధానంలోనూ ఉచిత మెడికల్ సీట్లు : మంత్రి సత్యకుమార్

వైద్య సదుపాయాలు మెరుగు పరుస్తాం : ప్రసూతి మరణాలు తగ్గిస్తాం మంత్రి సత్యకుమార్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న విధానాల వల్ల ఏపీలో ప్రసూతి మరణాలను తగ్గించటంలో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ప్రసూతి...

నాగపూర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం : ఫడణవీస్

నాగపూర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం : ఫడణవీస్

మతపరమైన గ్రంథాలు కాల్చి వేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలతో మార్చి 17న నాగపూర్ నగరంలో హింస చెలరేగింది. దీని వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని...

మూడు మాసాల్లో లక్షన్నర నీటికుంటలు : పవన్ కల్యాణ్

మూడు మాసాల్లో లక్షన్నర నీటికుంటలు : పవన్ కల్యాణ్

జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాబోయే మూడు నెలల్లో రైతుల పొలాల్లో లక్షన్నర నీటి కుంటలు తవ్విస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా...

నెంబరు వాడకపోతే యూపీఐ సేవలు బంద్

నెంబరు వాడకపోతే యూపీఐ సేవలు బంద్

మూడు నెలలపాటు ఫోన్ నెంబరు వాడకుంటే యూపీఐ సేవలు నిలిపి వేయాలని ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల పాటు కాల్స్, మెసేజ్‌లు లేని ఫోన్...

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

భారత్‌పై కొనసాగుతున్న ఆంక్షలకు తెరపడింది. ఎట్టకేలకు అమెరికా తేజస్ ఫైటర్ ఇంజన్లు సరఫరా ప్రారంభించింది. రెండేళ్లుగా ఇంజన్లు అందకపోవడంతో తేజస్ ఫైటర్ జెట్‌ల తయారీ నిలిచిపోయింది. తాజాగా...

భారత భూ భాగంలో చైనా కౌంటీలు

భారత భూ భాగంలో చైనా కౌంటీలు

భారత భూ భాగంలో చైనా కౌంటీలు ఏర్పాటు చేస్తోందని కేంద్రం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ వెల్లడించారు.లడ్డాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా ఏర్పాటు...

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి : ఐదుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో డీసీపీ బాబ్జి మృత్యువాత

రోడ్డు ప్రమాదం సీనియర్ పోలీస్ అధికారి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్ శివారు హయత్‌నగర్ మండలం లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీపీ బాబ్జి...

300 గ్రామాల్లో భూగర్భ జలాలు ఖాళీ : కేంద్రం హెచ్చరిక

300 గ్రామాల్లో భూగర్భ జలాలు ఖాళీ : కేంద్రం హెచ్చరిక

ఏపీలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. తాజాగా కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ నిర్వహించిన పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. 300 గ్రామాల్లో పరిస్థితి...

అమెరికా నుంచి భారత అక్రమ వలసదారుల తరలింపు సాధారణమే : విదేశాంగమంత్రి జైశంకర్

మరో 295 మంది అమెరికా నుంచి భారత్‌కు తరలింపు

అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కొనసాగిస్తోంది. త్వరలో మరో 295 మంది అక్రమ వలసదారులను అమెరికా తరలించనుందని, లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి...

పోసానికి 14 రోజుల రిమాండ్

నటుడు పోసానికి బెయిల్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు...

భవన నిర్మాణ, లేఅవుట్ల నిబంధనలు సరళతరం చేస్తూ జీవో

నాలుగు నెలల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ : మంత్రి నారాయణ

నాలుగు మాసాల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తామని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో విశాఖ నగర అభివృద్ధిపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు....

మందులు దుకాణాల్లో ఈగల్ తనిఖీలు : భారీగా అల్ఫ్రాజోలం పట్టివేత

మందులు దుకాణాల్లో ఈగల్ తనిఖీలు : భారీగా అల్ఫ్రాజోలం పట్టివేత

రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో మందుల దుకాణాల్లో ఈగల్ టీం, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మత్తు మందులు దుర్వినియోగం అవుతున్నాయనే నిఘా వర్గాల సమాచారంతో ఈగల్ టీం...

శ్రీశైలం ఘాట్ రోడ్డులో 10 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో 10 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్

శ్రీశైలం డోర్నాల మార్గంలో తుమ్మలబైలు సమీపంలో ఓ మలుపు వద్ద ఇసుక లారీ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కి.మీ...

హనీట్రాప్ వ్యవహారంలో ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం : సిద్దరామయ్య

హనీట్రాప్ వ్యవహారంలో ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం : సిద్దరామయ్య

హనీట్రాప్ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. హనీట్రాప్ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి,...

హీథ్రో ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

హీథ్రో ఎయిర్‌పోర్ట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

లండన్‌లోని అతి రద్దీగా ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా చేసే కేంద్రంలో అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి....

ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం : చంద్రబాబునాయుడు

ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తాం : చంద్రబాబునాయుడు

ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. తిరుమల ఏడు కొండలు శ్రీవేంకటేశ్వరస్వామి సొంతమన్నారు. శేషాచల కొండల సమీపంలోనూ ఇతర వ్యాపారాలు అనుమతించమని...

తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్‌రెడ్డి

తిరుమల దర్శనానికి ప్రతిసారి వారిని అడుక్కోవాలా : సీఎం రేవంత్‌రెడ్డి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో తిరుమల ఉంటే మనకు యాదగిరిగుట్ట నరశింహస్వామి ఉన్నారంటూ...

ప్రతి నియోజకవర్గంలో లీప్ స్కూల్

ప్రతి నియోజకవర్గంలో లీప్ స్కూల్

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఓ లీప్ స్కూల్ పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఏపీ లీప్‌గా...

బెట్టింగ్ యాప్‌ల కేసులో 35 మందికి నోటీసులు : విష్ణుప్రియ, రీతూ చౌదరిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు

బెట్టింగ్ యాప్‌ల కేసులో 35 మందికి నోటీసులు : విష్ణుప్రియ, రీతూ చౌదరిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్‌సర్లు, నటులకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో ఇద్దరు మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో...

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నాం : సీఎం చంద్రబాబు

బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే ఆమోదం తెలిపారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ అసెంబ్లీలో...

నాలుగో రోజూ అదే జోరు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

నాలుగో రోజూ అదే జోరు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్సులు వరుసగా నాలుగో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. తాజాగా మదుపరుల సంపద...

రాతలు ఉన్న టీ షర్టులు ధరించి సభకు రావద్దు : లొక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

రాతలు ఉన్న టీ షర్టులు ధరించి సభకు రావద్దు : లొక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా

తమిళనాడు ఎంపీల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభకు నినాదాలు, అసభ్య పదాలు రాసిన టీ షర్టులు ధరించి...

దగ్గుబాటి రాణా విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రకాష్ రాజ్‌పై కేసులు నమోదు

దగ్గుబాటి రాణా విజయ్ దేవరకొండ మంచులక్ష్మి ప్రకాష్ రాజ్‌పై కేసులు నమోదు

బెట్టింగ్ యాప్‌ల కేసులో 25 మందికి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆరుమంది సోషల్ మీడియా ప్రభావితులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు తాజాగా...

ఐదు రంగాల్లో సహకారం : బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఐదు రంగాల్లో సహకారం : బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ఐదు కీలక రంగాల్లో పరిశోధనా సహకారం అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ధాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో విద్య,...

ఐదు రోజుల్లోనే 5 వేలు తగ్గిన బంగారం

రికార్డు స్థాయికి బంగారం ధర

బంగారం ధరలు మరోసారి కొండెక్కాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.91950 దాటిపోయింది. ఒకే రోజు 10 గ్రాముల బంగారం ధర...

రోజుకు రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తా : భార్యపై భర్త ఫిర్యాదు

రోజుకు రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తా : భార్యపై భర్త ఫిర్యాదు

పురుష ఉద్యోగులపై కట్టుకున్న భార్యల వేధింపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. భార్య వేధింపులు భరించలేక ఇటీవల ఓ టెకీ వీడియో పోస్ట్...

ఇంట్లో మూలన పడేసిన 88 కేజీల బంగారం ఈడీ స్వాధీనం

ఇంట్లో మూలన పడేసిన 88 కేజీల బంగారం ఈడీ స్వాధీనం

కిలోల కొద్దీ అక్రమ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో అహ్మదాబాద్ పాల్దీ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటుపై దాడి చేసిన ఈడీ అధికారులు 88 కేజీల...

టెల్‌అవీవ్‌పై హమాస్ క్షిపణి దాడులు : రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 330పైగా మంది మృతి

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. సోమవారం నుంచి యూనిస్, ఉత్తర గాజా, తూర్పు గాజాలపై వైమానిక దాడులతో ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు...

వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం

వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం

జమ్ము కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ మహిళ తుపాకీతో భద్రతా ఏర్పాట్లను దాటుకుని దేవాలయంలోకి ప్రవేశించింది. దేవాలయంలో మహిళ వద్ద...

ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ ఉద్యమాలు : మహారాష్ట్రలో అల్లర్లు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ

ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ ఉద్యమాలు : మహారాష్ట్రలో అల్లర్లు కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ

మహారాష్ట్రలో హింస చెలరేగింది. శంభాజీ నగర్ ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ మహల్ ప్రాంతంలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఓ మతానికి చెందిన గ్రంథాన్ని తగులు...

రాజకీయ కక్షల నేపథ్యంలోనే రామకృష్ణ హత్య : ఎస్పీ మణికంఠ

రాజకీయ కక్షల నేపథ్యంలోనే రామకృష్ణ హత్య : ఎస్పీ మణికంఠ

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. వైసీపీ...

రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు : ఏపీ క్యాబినెట్ నిర్ణయం

రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు : ఏపీ క్యాబినెట్ నిర్ణయం

రాష్ట్రం యూనిట్‌గా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావించారు. అయితే విభజన...

ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది : చంద్రబాబునాయుడు

ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది : చంద్రబాబునాయుడు

ఇంగ్లీష్ నేర్చుకుంటేనే తెలివితేటలు రావని, మాతృభాషలో చదువుకున్న వారే బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో చెప్పారు. హిందీ జాతీయ భాష, ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష అని...

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు సంతాపం : ఏపీ క్యాబినెట్ వాయిదా

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీయే అమరావతి రాజధాని నిర్మాణం కోసం పిలిచిన 37 వేల కోట్ల విలువైన టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల...

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం : టీటీడీ

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తాం : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలను అమల్లోకి తీసుకువస్తున్నట్లు...

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

ఆర్జికర్ ఆసుపత్రి బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగష్టు 9 రాత్రి విధుల్లో ఉన్న డాక్టర్‌పై దుండగుడు...

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆర్విన్, సునీత ప్రాణాలు కోల్పోయారు....

కుంగిన వంతెన : పలు రైళ్లు ఆలస్యం మరికొన్ని రద్దు

కుంగిన వంతెన : పలు రైళ్లు ఆలస్యం మరికొన్ని రద్దు

పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైలు వంతెన కుంగింది. విశాఖపట్నం విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. విశాఖ, సింహాద్రి, గోదావరి,...

కొన్ని గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్

కొన్ని గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే ప్రక్రియలో ముందడుగు పడింది. గత ఏడాది జూన్ 5న అమెరికా...

అమరావతి రాజధానికి హడ్కో రూ.11 వేల కోట్లు

అమరావతి రాజధానికి హడ్కో రూ.11 వేల కోట్లు

అమరావతి రాజధానికి హౌసింగ్ అండ్ అర్భన్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన పత్రాలపై సీఆర్డీయే అధికారులు, హడ్కో ఎండీ కుల్‌శ్రేష్ట్ సంతకాలు...

తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో న్యాయ విచారణ కమిషన్ పర్యటన

తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో న్యాయ విచారణ కమిషన్ పర్యటన

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ కమిషన్ మరోసారి పర్యటన చేపట్టింది. న్యాయ విచారణ కమిషన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి రింగురోడ్డులోని సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు.అనంతరం వైకుఠం క్యూ...

లష్కరే తోయిబా ఐసిస్ ఉగ్రవాదులు హతం

లష్కరే తోయిబా ఐసిస్ ఉగ్రవాదులు హతం

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ఖతాల్‌ను మట్టుబెట్టారు. శనివారం రాత్రి పాక్‌లో అతడిని చంపినట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర సంస్థలో...

కోటరీని నమ్ముకుంటే రాజా మరలా సీఎం కాలేడు : విజయసాయిరెడ్డి సంచలనం

కోటరీని నమ్ముకుంటే రాజా మరలా సీఎం కాలేడు : విజయసాయిరెడ్డి సంచలనం

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వం రోజుల్లో రాజులు కోటలో ఉండేవారని, కోటరీలో వారి చెప్పుడు మాటలు వినేవారని,...

ఏపీకి టెస్లా : సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు

ఏపీకి టెస్లా : సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు

పర్యావరణహిత ఏఐ ఆధారిత ఈవీ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టెస్లా భారత్‌లో కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పాలని...

గుంటూరు నగర మేయర్ వైసీపీ నేత మనోహర్‌నాయుడు రాజీనామా

గుంటూరు నగర మేయర్ వైసీపీ నేత మనోహర్‌నాయుడు రాజీనామా

గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీల్లో టీడీపీ, జనసేన ఆరు కమిటీలను గెలుచుకున్నాయి. 18 మంది వైసీపీ...

లాభాల పంట పండించిన సావరిన్ గోల్డ్ బాండ్స్

లాభాల పంట పండించిన సావరిన్ గోల్డ్ బాండ్స్

సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం 2016లో మొదటిసారి విడుదల చేసిన సిరీస్ 4 బాండ్లకు రిడెంప్షన్ తేదీని...

బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన : 214 మంది పాక్ సైనికులను చంపేశాం

బలూచిస్థాన్ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన : 214 మంది పాక్ సైనికులను చంపేశాం

పాకిస్థాన్‌ రైలు హైజాక్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి తిరుగుబాటుదారులను అంతమొందించామని పాక్ సైన్యాధికారులు చెబుతుంటే ఇందుకు విరుద్దంగా బలూచ్ లిబరేషన్...

కసాయి తండ్రి : పిల్లల కాళ్లు చేతులు కట్టేసి తలలు బకెట్లో ముంచేసి

కసాయి తండ్రి : పిల్లల కాళ్లు చేతులు కట్టేసి తలలు బకెట్లో ముంచేసి

కన్నబిడ్డలనుకంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కసాయిలా మారిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. పిల్లలు సరిగా చదువుల్లో రాణించడం లేదనే కోపంతో ఇద్దరు పిల్లలను చంపి, తాను...

నిలబడ్డాం, టీడీపీని బతికించాం : జనసేనాని పవన్ కళ్యాణ్

నిలబడ్డాం, టీడీపీని బతికించాం : జనసేనాని పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని నిలబెట్టాం, నాలుగు దశాబ్దాల టీడీపీని బతికించామంటూ పిఠాపురం వేదికగా సాగిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్...

లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు : పుతిన్ హెచ్చరిక

లొంగిపోతే ప్రాణాలతో ఉంటారు : పుతిన్ హెచ్చరిక

లొంగిపోతే ప్రాణాలతో ఉంటారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సేనలను హెచ్చరించారు. శాంతి చర్చలు సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్...

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలపాటు సినీరంగంలో విశేష కృషి చేసినందుకు బ్రిటన్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురష్కారం అందించాలని...

అరకులోయలో ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్న గిరిజనులు

అరకులోయలో ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్న గిరిజనులు

దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగి బీటా లైన్ కాలనీలో గిరిజనులు హోలీ...

ప్రయాణీకుల విమానంలో చెలరేగిన మంటలు

ప్రయాణీకుల విమానంలో చెలరేగిన మంటలు

  అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానం దిగిన వెంటనే భారీగా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది వెంటనే ప్రయాణీకులను ఎమర్జెనీ ద్వారం నుంచి...

53 కిలోల బంగారం తుప్పు పడుతోంది

53 కిలోల బంగారం తుప్పు పడుతోంది

సీబీఐ తన వద్ద నుంచి సీజ్ చేసిన 53 కేజీల బంగారు ఆభరణాలు తుప్పు పడతాయి.. విడిపించాలంటూ మాజీ మంత్రి గాలి జానార్థన్‌రెడ్డి హైదరాబాదులోని ప్రత్యేక కోర్టును...

2 లక్షల మంది విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ : మైక్రోసాప్ట్‌తో ఒప్పందం

2 లక్షల మంది విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ : మైక్రోసాప్ట్‌తో ఒప్పందం

ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాబోయే నాలుగేళ్లలో 2 లక్షల మంది విద్యార్థులకు ఏఐ, ఇతర రంగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ...

రన్యారావు బంగారం స్మగ్లింగ్ : రంగంలోకి ఈడీ

రన్యారావు బంగారం స్మగ్లింగ్ : రంగంలోకి ఈడీ

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు తరవాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్, మలేషియాకు హవాలా మనీ...

వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిది తప్పుడు కేసు

వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిది తప్పుడు కేసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ముందడుగు పడింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కేసు విచారించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై పీఏ కృష్ణారెడ్డి...

Page 1 of 19 1 2 19

Latest News