పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పోలీసుల విచారణ హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా హెలికాఫ్టర్ వద్ద చోటు చేసుకున్న తోపులాట...
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి పోలీసుల విచారణ హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా హెలికాఫ్టర్ వద్ద చోటు చేసుకున్న తోపులాట...
ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల కిందట జైలు నుంచి తప్పించుకు పారిపోయిన కాశ్మీర్సింగ్ను జాతీయ దర్యాప్తు సంస్థ...
పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల వెంట నెలకొన్న ఘర్షణకు తెరపడింది. గడచిన 24 గంటల్లో పాక్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు లేవని భారత సైన్యం ప్రకటించింది....
తమిళ నటుడు విశాల్ ఓ కార్యక్రమ వేడుకల్లో కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా కువాంగంలోని కూర్తాండవర్ ఆలయంలో నిర్వహిస్తోన్న...
ఆపరేషన్ సిందూర్ విజయాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్యే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత సంకల్పానికి నిదర్శనమని రక్షణ...
భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ తరవాత నెలకొన్న పరిస్థితులపై రెండు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు...
జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో సైనికుల కాన్వాయ్పై ఉగ్రదాడికి పాల్పడి 40 మంది ప్రాణాలు బలిగొన్న ఘటనపై పాక్ నోరు విప్పింది. పుల్వామా మెరుపుదాడి వెనుక తమ హస్తం...
పాక్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ...భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని ప్రకటించింది. తమకు అప్పగించిన పనిని అత్యంత కచ్ఛితత్వంతో...
మూడేళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి ఆదేశంలో చర్చలకు సిద్దమని పుతిన్ ప్రకటించారు. కీవ్తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా...
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. పాకిస్థాన్కు అండగా ఉంటామంటూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్...
సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కు మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. శనివారం సాయంత్రం...
కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద చర్యలను యుద్ధచర్యలుగా పరిగణిస్తామంటూ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, ఉగ్రచర్యలకు పాల్పడేలా...
పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. రెండు రోజులుగా...
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వైమానిక దాడుల్లో హతమైన వారి వివరాలను భారత సైన్యం ప్రకటించింది. మే 7న జరిపిన దాడిలో హతమైన...
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటోన్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిట్లో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు....
భారత్ సైనిక చర్య తట్టుకోలేకపోతోన్న పాకిస్థాన్ ఫేక్ ప్రచారానికి పెద్ద ఎత్తున తెరలేపింది. రెండేళ్ల కిందటే ఎక్స్పై నిషేధం విధించిన పాక్, నేడు నిషేధం ఎత్తివేసి ఫేక్...
పాక్ సైన్యం మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. అర్థరాత్రి సరిహద్దుల వెంట 26 ప్రదేశాల్లో డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు దిగింది. దీంతో భారత వాయుసేన పాక్లోని మూడు ప్రధాన...
ఏపీ నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి అబుదాబికి నేరుగా విమాన సర్వీలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే భువనేశ్వర్ నుంచి విశాఖ, విజయవాడ...
మద్యం కుంభకోణం కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇవాళ మరో ముగ్గురికి నోటీసులు అందించింది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి, సాక్షి...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా వేశారు. భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్...
సరిహద్దుల్లో దారుణం జరిగింది. పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. గురువారం రాత్రి...
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తరిగిపోతున్నాయని, ప్రజలు వెంటనే కార్లు, బైకుల్లో చమురు నింపుకోవాలంటూ సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలను ఆయిల్ కంపెనీలు...
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. గురువారం రాత్రి సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం అడ్డుకుంది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్లో ఉగ్రవాదుల...
భారత్ పాకిస్థాన్ మధ్యనెలకొన్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం...
పాక్పై భారత సైన్యం మరోసారి విరుచుకుపడింది. గత రాత్రి భారత్ లక్ష్యంగా చైనాకు చెందిన హెచ్క్యూ 9 రక్షణ వ్యవస్థ ద్వారా మిసైల్స్,డ్రోన్లలో పాక్ దాడికి యత్నించింది....
పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి సోషల్ మీడయా ఖాతాలను బ్లాక్ చేయాలని రాష్ట్రాలను...
పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వసం చేసిన తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. సమీప గ్రామాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో...
పాకిస్థాన్ నగరం లాహార్లో బాంబుల మోత మోగింది. వాల్టన్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. లాహోర్ విమానాశ్రయం సమీపంలోని గోపాల్ నగర్, నసీరా బాద్ ప్రాంతాల్లో...
పాకిస్థాన్లోని ఉగ్రమూకల శిబిరాలు ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక ఓ జాతీయ సాంకేతిక నిఘా సంస్థ కృషి మరవలేనిది. 2004లో ఏర్పాటు చేసిన నేషనల్...
తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో...
జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి భారత్ జవాబు చెప్పింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో గత అర్థరాత్రి ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. పాకిస్థాన్లోని ఉగ్ర...
పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రపంచ దేశాలు మద్దతు పలికాయి. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంటా 44 నిమిషాలకు భారత...
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లో ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేనకు చెందిన యద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ప్రధాని మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ను పర్వవేక్షించారు. పాక్...
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్థన్రెడ్డి, ఆయన బావ మరిది శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్రెడ్డి పీఏ అలీఖాన్, గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్రెడ్డిని సీబీఐ...
విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనానాయక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 9 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పులివెందుల...
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె ప్రయత్నాలు విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాసేపటి కిందట కార్మిక సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు....
పహల్గాం ఉగ్రదాడి తరవాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. యుద్ధం వస్తే దేశంలో ప్రజలు అనుసరించాల్సిన...
జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.తాజాగా పంజాబ్లోని ఓ అటవీ...
జమ్ము కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గాం దాడి తరవాత బలగాలు జమ్ముకశ్మీర్ను జల్లెడ పడుతున్నాయి. తాజాగా బుద్గాం జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తోన్న బలగాలకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా...
ద్రోణి, వాతావరణంలో అనిశ్చితి కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాల్ నుంచి ఒడిషా...
ఇస్కాన్ ప్రచారకర్త, హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబరులో ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించాడనే...
ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. మే9న రష్యా విక్టరీ డే జరుపుకుంటున్న...
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ నటుల సినిమాలను భారత్ నిషేధించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత...
పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం ఇవాళ పరిశీలించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నిపుణులు డయాఫ్రం వాల్, రాక్ఫిల్ డ్యాం పనులను పరిశీలించారు. పోలవరం నిర్మాణ...
రాబోయే 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగాల్ నుంచి ఒడిషా మేదుగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం...
ఉగ్రమూకల కుట్రను నిఘా వర్గాలు పసిగట్టాయి. జమ్ముకశ్మీర్ జైళ్లోని ఉగ్రనాయకులను విడిపించుకునేందుకు ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ముందు జాగ్రత్తగా కోట్...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులకు శుభవార్త అందించారు.మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కేంద్రం అందించే...
అమరావతి రాజదానిలో కుట్రకోణం వెలుగు చూసింది. 2018లో సచివాలయం, ఐకానిక్ టవర్లు, హైకోర్టు నిర్మాణాలకు వేసిన శిలాఫలాలను దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రభుత్వం పోలీసు విచారణకు...
ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు లోయలోకి జారిపోయింది. జమ్ముకశ్మీర్లోని రాంబన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ము...
ప్రముఖ యోగా గురువు శివానంద స్వామి కన్నుమూశారు. వారణాసిలోని ఆయన నివాసంలో కాసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. యోగా గురువు శివానంద స్వామి మృతి పట్ల ప్రధాని...
భారత మిలటరీ రహస్యాలను పాకిస్థాన్కు చేరవేస్తోన్న ఇద్దరు సైనికులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు సైనికులు, సైనిక దళాల కదలికల ఫోటోలు తీసి పాకిస్థాన్కు సమాచారం...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఇంట్లో దొంగలు పడ్డారు. కొవ్వూరులోని ఆయన నివాసంలో చోరీ జరిగింది. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ విషయం...
విజయవాడలో ఆదివారం ఉదయం వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో, గంటకుపైగా భారీ వర్షం కురిసింది. నగర రోడ్లు జలమయం అయ్యాయి. పటమట పంటకాలువ రోడ్డు, బందరు...
అమెరికా శాస్త్రవేత్త మరో ఘనత సాధించారు. పాము కాటు నుంచి అత్యంత రక్షణ కల్పించే యాంటీవెనమ్ మందు కనుగొన్నారు. వందలసార్లు స్వయంగా పాములతో కాట్లు వేయించుకున్న వ్యక్తి...
పలు కేసుల్లో విజయవాడ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అనారాగ్యానికి గురయ్యారు. శనివారం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి...
మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని...
పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులు నిషేధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా చేసుకునే దిగుమతులను కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ...
బుగ్గమఠం భూముల ఆక్రమణలు తేల్చేందుకు రెవెన్యూ అధికారులు తిరుపతిలో సర్వే ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోవర్ సాయంతో భూముల సర్వే జరుగుతోంది. జిల్లా భూముల సర్వేయర్...
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటన కేసు దర్యాప్తు చేస్తోన్న ఎన్ఐఏ తాజాగా రాజౌరిలో రెండేళ్ల కిందట...
భారత వాతావరణ శాఖ ఉత్తరాంధ్రకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని విజయనగరం,విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ...
గోవాలోని శిర్గాయ్లోని లైరాయ్ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన జాతరకు భక్తలు ఒక్కసారిగా పోటెత్తారు. భక్తులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ...
అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు ఇచ్చారని, గత ప్రభుత్వం వారిపై కక్షకట్టి కేసులు పెట్టి హింసకు గురిచేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
అమరావతి రాజధాని పున:నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 49 వేల కోట్ల విలువై అమరావతి పనులతోపాటు, కేంద్ర పథకాలను ప్రారంభించారు. 57 వేల కోట్ల విలువైన...
https://www.youtube.com/watch?v=i4DalGcCNG0
తెలంగాణలో గొర్రెల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ మొయినుద్దీన్ భార్య నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేటలో మొయినుద్దీన్ భార్య నివాసంలో...
జనాభా లెక్కలతోపాటు కులగణన చేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందంటూ సీఎ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి...
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మరికాసేపట్లో రానున్నారు. వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభకు అంతా సిద్దం చేశారు.కనీసం 5 లక్షల మంది...
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి తరవాత భారత్పై పది లక్షల సైబర్ దాడులు జరిగాయని మహారాష్ట్ర సైబర్ క్రైం అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడి తరవాత పాకిస్తాన్, ఇండోనేషియా, మొరాకో, పశ్చిమాసియా...
ఎస్సీలు క్రైస్తవులుగా మారిన రోజే వారు ఆ హోదా కోల్పోతారని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్డ్ కులాల వారు ఎస్సీ, ఎస్టీ చట్టం...
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్థరాత్రి భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. విపరీతమైన ఎండ వేడిమి నుంచి ఢిల్లీ వాసులకు కొంత ఉపశమనం లభించినా...
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. కేంద్రం వసూలు చేస్తోన్న వస్తు సేవల పన్ను జీఎస్టీ ఏప్రిల్ మాసంలో 2.37 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక...
అమరావతి రాజధాని పున:నిర్మాణ పనుల శంకుస్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పున: నిర్మాణానికి వెలగపూడిలో...
ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి, దేశానికి వరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మే డే సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన శ్రామికుల కార్యక్రమంలో ఆయన...
బంగారం ధర దిగివచ్చింది. గురువారం 10 గ్రాముల బంగార ధర ఒకేసారి రూ.2300 తగ్గింది. తాజాగా దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.95730...
సింహాచలం కొండపై గోడ నిర్మాణంలో లోపాలు భక్తులు ప్రాణాలు తీశాయా?అంటే అవుననే సమాధానం వస్తోంది. దేవాలయ వైదిక సిబ్బంది రిటెయినింగ్ గోడ నిర్మాణం వద్దని వారించినా పర్యాటక...
విశాఖ సమీపంలోని సింహాచలం దేవస్థానంలో జరిగిన ఘోర దుర్ఘటనలో 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి...
సింహాచలం మల్లన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శిచుకునేందుకు వేలాది భక్తులు ఒకే ముందుకు వచ్చారు. దీంతో గోడ కూలి ఏడు...
కెనడా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోంది. నాలుగోసారి వరుసగా అధికారంలోకి లిబరల్ పార్టీ రాబోతోంది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు...
దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ అంశం నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విలేకరులు, ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై...
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మంగళంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణం జరుగుతోన్న ఐదంతస్తుల భవనం పై నుంచి ప్రమాదవశాత్తు పడి ముగ్గరు మేస్త్రీలు ప్రాణాలు...
జమ్ము కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత ఉగ్రవాదుల ఇళ్లు కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రగిలిపోతోన్న ఉగ్రమూకలు పర్యాటకులపై మరోసారి ఉగ్రదాడి జరగవచ్చనే సమాచారం తమకు...
కెనడాలో దారుణం చోటు చేసుకుంది. ఆప్ సీనియర్ నేత కుమార్తె వంశిక అనుమానాస్పదంగా చనిపోయారు. ఆమె మరణాన్ని కెనడా ప్రభుత్వం ధ్రువీకరించింది. వంశిక కుటుంబ సభ్యుల ద్వారా...
అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించాలంటూ భూములిచ్చిన రైతుల డిమాండ్ పై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. విభజన చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చంద్రబాబునాయుడు హామీ...
జమ్ముకశ్మీర్ బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూక కోసం సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉగ్రవాదులు చాలా చాకచక్యంగా నాలుగు ప్రాంతాల్లో తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్ము...
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీపై కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్, భారతీయుల వీసాలు నిలిపివేసిందంటూ కథనం ప్రసారం చేయడంతోపాటు, ఉగ్రదాడిని...
జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్పై భారత్ కఠిన ఆంక్షలు మరింత పెంచింది. తాజాగా పాక్ నుంచి ప్రసారం అవుతున్న యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిలిపివేసింది....
పాకిస్థాన్ మహిళ భారతీయుడిని పెళ్లి చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చూడటానికి పాక్ వెళ్లిన సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి ఏడేళ్ల వయసు సమయంలో భారత్ చేరుకుంది....
అనుమతులు లేని లే అవుట్లలో స్థలాలు కొన్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. స్థలం కొనుగోలు చేసినా ఇంటి నిర్మాణాలకు అనుమతులు లభించక వేలాది మంది అద్దె...
పహల్గాం దాడులకు ఉగ్రవాదులు పక్కా స్కెచ్ వేశారు. బైసరన్ చేరుకునేందుకు ఉగ్రమూకలు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉగ్రవాదులు వారి ప్రణాళిక...
జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్ మంత్రులు, మాజీ మంత్రులు నోటికొచ్చినట్లు పేట్రేగిపోతున్నారు. తాజాగా పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. భారత్పై...
ఓ దొంగ ఏకంగా అమెరికా మంత్రి బ్యాగునే కాజేశాడు. అమెరికాలో దేశ అంతర్గత భద్రతకు భాద్యత వహించే డిపార్టుమెంట్ ఆప్ హోమ్ ల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నియోమ్...
మలయాళ చిత్ర దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాలను కొచ్చిన్లోని దర్శకుల అపార్టుమెంటులో పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది మొత్తంలో వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు....
జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి కేసును స్థానిక పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. ఉగ్రదాడి సమయంలో అక్కడ నుంచి సురక్షితంగా బయటపడ్డ పర్యాటకులను...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రాథమికంగా ఓ జాబితాను సిద్దం చేశారు. ఇప్పటి వరకు 6...
బలగాలు, మావోయిస్టుల కాల్పులతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. బ్లాక్ హిల్స్గా పేరున్న ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టులను మూడు రోజులుగా బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తిష్టవేశారనే సమాచారంతో 5 వేల...
జమ్ము కశ్మీర్ పహల్గాం దాడి తరవాత మొదటిసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్దమని ప్రకటించారు. ఎలాంటి...
అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నటి పెట్టుకున్న పిటిషన్ను కోర్టు...
జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. అధికారికంగా...
భారత్లో పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా కన్నా ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది. గడిచిన ఆరేళ్లలో పట్టణ నిరుద్యోగం 6.6...
మద్యం కుంభకోణంలో ఆరో నిందితుడు, ఎస్పీవై ఆగ్రోస్ ఎండీ సజ్జల శ్రీధర్రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ఏ...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.