Karnataka votes to elect a new government today as stakes are high for the BJP and higher for the Congress with 2,615 candidates in the fray for 224 assembly constituencies. Polling is scheduled across 58,545 polling stations including auxiliary polling stations and a total of 42,48,028 new voters have been registered to vote for the elections.
Read Moreబిలిమోరా-సూరత్ : బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది ఎప్పుడంటే...
T Ramesh | 17:34 PM, Wed Nov 29, 2023
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
K Venkateswara Rao | 16:25 PM, Wed Nov 29, 2023
K Venkateswara Rao | 16:12 PM, Wed Nov 29, 2023
కేంద్రమంత్రివర్గ నిర్ణయం: మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ కొనసాగింపు
T Ramesh | 16:04 PM, Wed Nov 29, 2023
BCCI: కోచ్ గా రాహుల్ పదవీకాలం పొడిగింపు
T Ramesh | 15:14 PM, Wed Nov 29, 2023
విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
K Venkateswara Rao | 14:55 PM, Wed Nov 29, 2023
ప్రభుత్వ సలహాదారు సజ్జలకు హైకోర్టు నోటీసులు
K Venkateswara Rao | 14:36 PM, Wed Nov 29, 2023
రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
K Venkateswara Rao | 13:55 PM, Wed Nov 29, 2023
చైనాలో నిమోనియా కేసులు: కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం
T Ramesh | 13:31 PM, Wed Nov 29, 2023
గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
T Ramesh | 12:21 PM, Wed Nov 29, 2023
తొలిసారిగా 333 లక్షల కోట్లకు చేరిన స్టాక్ మార్కెట్ మదుపరుల సంపద
K Venkateswara Rao | 12:10 PM, Wed Nov 29, 2023
బిలిమోరా-సూరత్ : బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేది ఎప్పుడంటే...
T Ramesh | 17:34 PM, Wed Nov 29, 2023
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
K Venkateswara Rao | 16:25 PM, Wed Nov 29, 2023
K Venkateswara Rao | 16:12 PM, Wed Nov 29, 2023
కేంద్రమంత్రివర్గ నిర్ణయం: మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ కొనసాగింపు
T Ramesh | 16:04 PM, Wed Nov 29, 2023
BCCI: కోచ్ గా రాహుల్ పదవీకాలం పొడిగింపు
T Ramesh | 15:14 PM, Wed Nov 29, 2023
విమానంలో కొట్టుకున్న మొగుడు పెళ్లాం : ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
K Venkateswara Rao | 14:55 PM, Wed Nov 29, 2023
ప్రభుత్వ సలహాదారు సజ్జలకు హైకోర్టు నోటీసులు
K Venkateswara Rao | 14:36 PM, Wed Nov 29, 2023
రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
K Venkateswara Rao | 13:55 PM, Wed Nov 29, 2023
చైనాలో నిమోనియా కేసులు: కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం
T Ramesh | 13:31 PM, Wed Nov 29, 2023
గ్యాస్ లీక్ ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
T Ramesh | 12:21 PM, Wed Nov 29, 2023
తొలిసారిగా 333 లక్షల కోట్లకు చేరిన స్టాక్ మార్కెట్ మదుపరుల సంపద
K Venkateswara Rao | 12:10 PM, Wed Nov 29, 2023
రాష్ట్రానికి క్రైస్తవుడు సీఎం కావాలి : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
Cyclone information…ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావం...! ఆందోళనలో రైతులు
టీడీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష
పింగళి వెంకయ్య: జాతీయ పతాకమే ఆయన అస్తిత్వం
నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షలకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
ప్రతీక మన త్రివర్ణ పతాకం. మువ్వన్నెల జెండాను చూస్తే ప్రతీ భారతీయుడి గుండె
ఆనందంతో ఉప్పొంగి పోతుంది. చిన్నా పెద్దా, జాతి, మత బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరిలో దేశ భక్తిని, జాతీయవాద స్ఫూర్తిని
రగిలిస్తుంది. మూడు రంగుల్లో కోట్లాది మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను నిక్షిప్తం చేసి..
జాతీయ జెండాగా రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆసేతు శీతాచలం
రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య.
రెండు శతాబ్దాలకు పైగా భారతదేశాన్ని చెరపట్టిన బ్రిటిషర్లకు
వ్యతిరేకంగా పోరాటం సాగుతున్న రోజులవి. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో
భారతీయులందరినీ ఏకం చేసే జాతీయ పతాకం ఒకటి ఉండాలని పింగళి వెంకయ్య బలంగా
భావించారు. జన్మతః గొప్ప దేశ భక్తుడైన వెంకయ్య.. భారత జాతీయ పతాక నమూనాలను ఎన్నో
రూపొందించారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ
పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. అందులో మన దేశానికి జాతీయ జెండా ఆవశ్యకతను
వివరిస్తూ.. పలు నమూనాలు రూపొందించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య
తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ ఆ పతాకంపై రాట్నం
చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు.
ఆ క్రమంలో... 1921లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పింగళి వెంకయ్య
కీలక భూమిక పోషించారు. గాంధీజీ సూచనలతో జాతీయ పతాకానికి తుది రూపు ఇచ్చేందుకు
ఉపక్రమించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు చరఖా
బొమ్మతో కూడిన జాతీయ పతాకాన్ని రూపొందించారు. తరువాత కొద్ది మార్పులు, చేర్పులతో ఆ పతాకానికి తెలుపు
రంగును జతచేశారు. ఎరుపు వర్ణాన్ని కాషాయ వర్ణంగా మార్చారు. 1931లో ఈ నమూనాను అధికారికంగా
ఆమోదించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ సైతం పింగళి
వెంకయ్య చేతుల మీదుగా రూపొందిన జాతీయ జెండానే తమ జెండాగా వినియోగించింది. నిజానికి.. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన
జాతీయ పతాకం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించింది. అప్పటివరకూ
కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు రూపొందించిన
జాతీయ పతాకాలు సామాన్యుల్లో ఆదరణ పొందలేదు. కానీ పింగళి రూపొందించిన జెండా
జాతీయోద్యమ పతాకంగా మారింది.
పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని కాంగ్రెస్ యథాతథంగా ఆమోదించక
పోయినా పింగళి జెండా భారీ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. జలియన్వాలా బాగ్
దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగపూర్లో
స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పింగళి జెండాను ఎగురవేశారు. దానికి బ్రిటిష్
పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ ఘర్షణ ఒక మహోద్యమంగా మారింది. నాగపూర్ కాంగ్రెస్
కమిటీ ‘జెండా సత్యాగ్రహా’నికి పిలుపునిచ్చింది. స్వరాజ్యం కాంక్షిస్తూ సాగిన ఆ సత్యాగ్రహం
అనతి కాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగింది. జాతీయోద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా బలపడింది.
పింగళి రూపొందించిన జెండా తన వంతు పాత్ర పోషించింది. భారత జాతీయ పతాకంగా ఆ జెండా
ఆనాడే గుర్తింపు పొందింది.
1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా
అవతరించేనాటికి జాతీయ పతాకాన్ని ఖరారు చేసే బాధ్యత రాజ్యాంగసభ తీసుకుంది.
స్వాతంత్ర్యోద్యమం లో కాంగ్రెస్ పార్టీ జెండాగా ఉన్న చరఖాతో కూడిన త్రివర్ణ
పతాకాన్ని భారత జాతీయ పతాకంగా అంగీకరించటానికి విముఖత వ్యక్తమైంది. దీంతో.. చరఖా
స్థానంలో బుద్ధుడి ధర్మ చక్రాన్ని చేర్చాలని రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్
ప్రతిపాదించారు. ఐతే ధర్మచక్రానికి బదులు అశోక చక్రాన్ని చేర్చాలన్న ప్రతిపాదన మీద
ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు, జెండా మీద చరఖాను తొలగించటం గాంధీకి ఏమాత్రం
ఇష్టం లేదు. చరఖా ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా రాజ్యాంగసభ సిఫారసు
మేరకు నెహ్రూ ప్రభుత్వం అశోక చక్రం ఉన్న జెండానే ఖరారు చేసింది. అదే పతాకం 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై రెపరెపలాడింది.
నేటికీ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా
వెలుగొందుతోంది.
పింగళి వెంకయ్యను జాతీయ పతాక రూపశిల్పి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి
కూడా. విద్యావేత్తగా, రైతుగా, పరిశోధకునిగా, కవిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పింగళి
వెంకయ్య ప్రజ్ఞా పాటవాలు అపూర్వం. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు
గ్రామంలో ఓ సాధారణ కుటుంబలో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తండ్రి
హనుమంత నాయుడు, తల్లి వెంకటరత్నం. తండ్రి గ్రామ
కరణం కావడం, వ్యవసాయ భూమి ఉండటంతో సేద్యంపై
వెంకయ్యకు మక్కువ ఏర్పడింది. అందుకే వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. లాహోర్ ఆంగ్లో
వేదిక్ విద్యాలయంలో చేరి పలు భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1895లో సైన్యంలో చేరి బోయర్
యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడే గాంధీని కలుసుకున్నారు.
ఆయన శాంతి- అహింసా విధానాలకు ఆకర్షితులయ్యారు. కోల్కతాలో జరిగిన ఓ సమావేశంలో
బ్రిటిష్ పతాకం యూనియన్ జాక్కు భారత సైనికులు సెల్యూట్ చేయడం చూశారు. పరాయి వాడి
జెండాకు నా అన్నదమ్ములు తలొంచి వందనాలు సమర్పించడం ఏంటి? పుణ్యభూమి, ధన్యభూమిగా కీర్తించే నా
భారతావనికి సొంత జెండా ఎందుకు ఉండకూడదు? అన్న ఆలోచన ఆయన్ని కుదురుగా ఉండనీయలేదు.
అంతే, ఒకవైపు లెక్చరర్ గా విధులు
నిర్వహిస్తూనే.. జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. పింగళి తన ఆలోచనలతో 1916లో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్
ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు.
ఉన్నత విద్యావంతుడైన పింగళి వెంకయ్య మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ
కళాశాల లో 1911 నుంచి కొంత కాలం అధ్యాపకునిగా
పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా
పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా
గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే
పుస్తకం రాశారు. ఆ తరువాత భాషా పరిజ్ఞానం పై మక్కువతో అనేక దేశాల్లో పర్యటించారు.
వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. జపనీస్ భాష నేర్చుకోవడం కోసం పట్టుదలతో
ఆ దేశం వెళ్లి వచ్చిన వెంకయ్యను కొన్నాళ్ళు 'జపాన్ వెంకయ్య' అని కూడా పిలిచేవారు. తర్వాత
వ్యవసాయంలో కూడా అడుగుపెట్టి కొత్త పత్తి వంగడాలు కనిపెట్టేందుకు పరిశోధన
చేయడంతో ఆయనకు 'పత్తి వెంకయ్య' అన్న పేరు కూడా ఉండేది. వజ్రాలపై
కూడా ఆయన విశేషమైన పరిశీలన చేశారు.
స్వాతంత్ర్య సమర యోధుడిగా, జాతీయ జెండా రూపకర్తగా, విద్యా వేత్తగా, భౌతిక, వ్యవసాయ
పరిశోధకునిగా, అధ్యాపకుడిగా, కవిగా విశేష సేవలందించిన పింగళి
వెంకయ్యను జీవిత చరమాంకంలో ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆజన్మాంతం ఆయన సాదా
సీదా జీవితాన్నే గడిపారు. తన ఇద్దరు కుమారులు, కుమార్తె, భార్యతో
విజయవాడలోని ఓ చిన్న ఇంట్లో నివసించేవారు.
దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ
పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసారు. కానీ ఒక్క
రూపాయి కూడా తనకోసం, తన కుటుంబం కోసం వెనకేసుకోలేదు.
బ్రిటిష్ పాలనాకాలంలో మిలటరీలో పనిచేసినందున ఆయనకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం
కొంత స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిలోనే కడు పేదరికంతో జీవితాన్ని గడిపారు. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన
వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా ఇబ్బంది పడ్డారు. చివరకు.. తీవ్ర
దారిద్ర్యంలోనే ఆయన 1963,
జూలై 4 న కన్నుమూశారు.
భారత జాతీయ పతాకం ఈ నేలపై రెపరెపలాడుతున్న కాలం జాతి
స్మరించుకోదగిన ధన్యజీవి మన పింగళి వెంకయ్య. ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వడంలో మన ప్రభుత్వాలు
విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి
నుంచో పెండింగ్లో ఉంది. కనీసం ఆయన చిత్ర పటం కూడా పార్లమెంట్లో పెట్టలేదు. ఇప్పటికైనా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ
తీసుకుని ఆ మహనీయుడికి సముచిత గుర్తింపు ఇవ్వాలి.
trending tag test
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique334unique334
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique333unique333
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique332unique332
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique331unique331
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique330unique330
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique329unique329
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique334unique334
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique333unique333
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique332unique332
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique331unique331
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique330unique330
Janasena: విద్యార్థుల అదృశ్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన
State opinion Economic offences are a modern threat to development of the country: Madras High Courtdfs
Cyclone information…ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ప్రభావం...! ఆందోళనలో రైతులు
ఆన్లైన్లో విషం కొనుగోలు చేసి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
TTD funds Contro: హిందూసంఘాల విజయం: తిరుపతికి తిరుమల నిధుల ప్రతిపాదన తిరస్కరణ
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique328unique328
ఆన్లైన్లో విషం కొనుగోలు చేసి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
వీధి రౌడీల్లా కొట్టుకున్న వైద్య విద్యార్థులు
మార్ఫింగ్ వీడియోలతో బెదిరించి అత్యాచారం
దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్...
NSS Awards: సాత్విక, జయమారుతిలకు జాతీయ సేవా పురస్కారాలు
ఆటోడ్రైవర్ కూతురు పార్లమెంటులో ప్రసంగించనుంది
Janasena: విద్యార్థుల అదృశ్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన
JOB Alert : ఎస్సై అభ్యర్థులకు తుది రాత పరీక్షల తేదీలు ఖరారు
APEAP CET: అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique188unique188
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique187unique187
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique186unique186
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique185unique185
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique184unique184
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique183unique183
కార్తిక పౌర్ణమి స్పెషల్ : మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు
శ్రీకనకదుర్గమ్మ భవానీ మండల దీక్షల షెడ్యూల్...నవంబర్ 23 నుంచి మాలధారణలు...
తిరుమలలో ఈ మధ్యాహ్నం పారువేట ఉత్సవం, శ్రీశైలంలో ఈ రాత్రి తెప్పోత్సవం
CM JAGAN@INDRAKEELADRI: ఇంద్రకీలాద్రికి సీఎం జగన్... దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పణ
Tirumala Brahmotsavams: గరుడపతాక అవరోహణంతో ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique342unique342
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique341unique341
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique340unique340
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique339unique339
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique338unique338
AP Govt Jobs : యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3 వేల పోస్టుల భర్తీ
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique342unique342
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique341unique341
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique340unique340
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique339unique339
UGC proposes to make four-year UG courses must for degree with honoursunique338unique338