Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

K Venkateswara Rao by K Venkateswara Rao
Jun 5, 2025, 09:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉన్మాదులను దేశం నుంచి వేరు చేసినా వారి విధానం మార్చుకోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధ్వజమెత్తారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతోన్న సంఘ్ శతాబ్ది సమారోహ్ కార్యక్రమంలో భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన వాళ్లని, మన దేశంలో ఉగ్రవాదులు వచ్చి కాల్చి చంపారు. ఆ సంఘటన వల్ల అందరి మనుసుల్లో బాధ, కోపం ఉంది. ఈ ఘటనపై అనేక చర్చలు జరిగాయి. ఈ సంఘటన మూలాన మన సైనికుల వీరత్వం మరోసారి మెరుపు తీగలా మెరిసింది. ప్రజలను రక్షించడానికి ఉన్న అవకాశాలు పలు విధాలుగా ఉన్నాయి. చాలా ఆలోచించి మన పాలకులు ప్రతిదాన్ని ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు , దాని పర్యవసానాలు మనం చూస్తూనే ఉన్నాం.

సమాజం మొత్తం ఈ విషయంలో ఐక్యత చూపించింది. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రసంగాలు పాతవైనా, చప్పబడినా దాని ప్రభావం ఉంటుంది. ఈ సంఘటన వల్ల కుల, మత బేధాలు లేకుండా అందరూ కలసికట్టుగా దేశం కోసం వేసిన అడుగు చరిత్రలో నిలిచిపోతుంది.ఈ ఉన్మాదం ఏదైతే ఉందో, మనకు అంటుకోకుండా ఉండటానికి వారిని వేరు చేశారు. వేరు అయ్యారు అనేది లేకుండా దేశంపై ఉన్మాదం ఎక్కువ అవుతుంది. ఆ ఉన్మాదం తగ్గినప్పుడు అంతా మంచిగా ఉంటుంది.

ఎదురుగా వచ్చి యుద్ధాన్ని ఎదురించలేని వాడు, ఉగ్రవాదులను ప్రోత్సహించి గెలవాలని చూస్తున్నాడు. సైబర్ నేరాలు, ఫాక్సీ యుద్ధాలు నడుస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఈ విషయం గొత్తెత్తి చెప్పినా ఉన్మాదం పోవడం లేదు. గతంలో ఎదురుబొదరు ఉండి యుద్ధం చేసేవారు. ఎవరు గెలిస్తే వారు రాజు అయ్యేవారు. ఇది అలాంటిది కాదు గదా? యుద్ధానికి అనేక కొత్త విధానాలు వచ్చాయి. మన ఇంట్లోనే కూర్చొని బటన్ నొక్కితే డ్రోన్లు యుద్ధం చేస్తాయి. కొత్త కొత్త టెక్నాలజీ వస్తోంది. దీని వల్ల ప్రపంచంలో ఇలాంటివి తయారు చేస్తున్న వారికి కూడా పరీక్షలాంటిదే. మనం రక్షణ కల్పించుకోవాలంటే స్వయం నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని అమలు చేయాలని భాగవత్ పేర్కొన్నారు.

మన తరుపు నుంచి మనకు ప్రపంచంలో ఎవరూ శత్రువులు లేరు. మన దరిద్రం ఏమిటంటే, ప్రపంచంలో ఇలాంటి అరాచకాలు చేసే ఉన్మాదులు మనదేశంలోనే పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి దాడికి, ప్రతిదాడికి మనం సిద్దంగా ఉండాలి. కొత్త కొత్త విషయాలు, విధివిధానాలు రూపొందించుకోవాలి. మేమూ చూస్తున్నాం..ఎక్కడెక్కడ ఏ జరుగుతుందోనని సైనిక ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. ఆధిపత్యం కోసం రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్, లండన్ నగరంపై ఏకదాటిగా బాంబుల వర్షం కురిపించాడు. మనకు పోరాడే శక్తి లేదు, బ్రిటన్ మంత్రి మండలి లొంగిపోవాలని ప్రధాని చర్చిల్‌కు సూచించింది. మనల్ని ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు, యుద్దం చేయాలా లేదా, అనేది ప్రజలు నిర్ణయిస్తారు. లోకల్ మెట్రోలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న చర్చిల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా దాసాహం వద్దు, చివరి వరకూ పోరాడదామని చెపుతున్నారని చర్చిల్ పార్లమెంటులో చెప్పినట్లు భాగవత్ గుర్తుచేశారు.

యుద్ధంలో గెలిచిన తరవాత చర్చిల్ ఓ విషయం చెప్పారు. నేను సింహాన్ని కాదు. మీరే సింహాలు, నేను ఆ శబ్దాన్ని మాత్రమే తీసుకెళ్లానని ప్రజలనుద్దేశించి అప్పటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లు భాగవత్ గుర్తుచేశారు.

సమాజం ఐక్యంగా ఉండాలి. మన దేశం భిన్నత్వానికి నిలయం. దీని వల్ల సమస్యలూ ఉన్నాయి. ఒకరికి లాభం చేకూర్చేది, మరొకరికి నష్టం చేస్తోంది. దేశ హితం కోసం ఇవన్నీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఉగ్ర మూలాలు ఉండకూడదు. అవసరం లేని చోట గొడవలు ఉండకూడదు. గొడవల్లో తలదూర్చి, చట్టాలను చేతుల్లోకి తీసుకోవడాన్ని అరికట్టాలి. దీని మూలాన నిరపరాదులు ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సి వస్తోంది. సమాజంలో గొడవలు లేపే వారు కూడా ఉన్నారు. మన రాజ్యాంగం ప్రకారం అలాంటివి చేయకూడదు.

Tags: #RSSNagpurVargandhratodaySLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.