Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

T Ramesh by T Ramesh
Jan 10, 2025, 11:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు, క్షేత్రాలు, పీఠాలు భక్తులతో నిండిపోయాయి.

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని విశ్వాసం. ఆలయాలలో నేడు స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గర భక్తులు దర్శించుకోవడం ద్వారా పాపాలు నశించి పరమపదించిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. పరమపవిత్రమైన రోజు కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల,వైకుంఠనాథుడు లక్ష్మీనరసింహుడిగా అనుగ్రహిస్తున్న యాదగిరి గుట్ట, భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లన్న దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నిరంతరం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల కొండలు నేడు మరింతగా శోభను సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గవర్నర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, క్రీడాకారులు, నటులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.

యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష్మీ నరసింహుడు నేటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రాములవారు ఉత్తర ద్వారంలో శ్రీ మహా విష్ణువు రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. జైశ్రీరామ్ నామస్మరణతో భద్రాద్రి మార్మోగుతోంది.
శ్రీశైలంలోనూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరహర మహాదేవ్ అంటూ భక్తులు భగవంతుడిని స్మరిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాలకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నవరం, సింహాచలం, కోరుకొండ లక్ష్మీనరసింహుడి ని దర్శించుకుని తరిస్తున్నారు.

Tags: lord vishnuMukkotiSLIDERTelugu statesTOP NEWSVaikuntha Ekadashi
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
general

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.