Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

హైందవ శంఖారావానికి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

Phaneendra by Phaneendra
Dec 30, 2024, 09:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి లక్ష్యంగా జనవరి 5న విజయవాడ శివార్లలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఆ సభకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.

హైందవ శంఖారావం కన్వీనర్ మరియు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవి కుమార్, కోశాధ్యక్షులు వలివర్తి దుర్గాప్రసాద్ రాజు, సంస్థ కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు తదితరులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. శంఖారావం సభకు ఆహ్వానించడంతో పాటు దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కూడా అందజేసారు.

హిందువుల ధార్మిక వ్యవస్థను భ్రష్టు పట్టించే దురుద్దేశంతో దేవాలయాలపై పాలకుల పెత్తనానికి ముస్లిం నవాబుల సమయంలోనే బీజం పడింది. వారి తర్వాత బ్రిటిష్ వారు సైతం అదే విధానాన్ని కొనసాగించారు. దేశానికి స్వతంత్రం వచ్చాక మన స్వంత ప్రభుత్వాలు అదే పద్ధతిని మరింత విస్తరించి దేవదాయ ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసారు. వాటి ద్వారా అడుగడుగునా భక్తులను దోచేస్తున్నారు. అదే సమయంలో భక్తులు తమ ఇష్టదైవాలకు సమర్పించుకున్న నిధులను అదే శాఖ ద్వారా కబ్జా చేస్తున్నారు. ఆలయాల నిర్వహణ భక్తిప్రపత్తులతో కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాల ద్వారా నడుస్తోంది. అలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది.

పరిషత్ రూపొందించిన నమూనా ముసాయిదాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం ద్వారా పరిషత్ హిందువుల ఆకాంక్షలను ఏలికలకు తెలియజేస్తోంది. ఆ క్రమంలోనే పరిషత్ రాష్ట్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి, శంఖారావ సభకు ఆహ్వానించారు. 

Tags: AP Deputy CMFree Temples MovementHaindava Sankharavampawan kalyanPublic MeetingSLIDERTOP NEWSVijayawadaViswa Hindu Parishad
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
general

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.