Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం రేపు, గవర్నర్‌తో మహాయుతి నేతల భేటీ

Phaneendra by Phaneendra
Dec 4, 2024, 04:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపి అధ్యక్షుడు అజిత్ పవార్‌ ఇవాళ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.

రేపు, అంటే డిసెంబర్ 5న దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగే ఆ కార్యక్రమంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, బిజెపి పరిశీలకుడు విజయ్ రూపానీ వెల్లడించారు. కొత్త క్యాబినెట్‌లో కొలువుతీరే మంత్రుల పేర్లను శివసేన, ఎన్‌సిపి నేతలతో చర్చించాక ఖరారు చేస్తారని రూపానీ చెప్పారు. మహారాష్ట్ర విధాన భవన్‌లో జరిగిన బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరైన విజయ్ రూపానీ, ‘‘మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు, అంతా బాగానే ఉంది’’ అని చెప్పారు. ఆ సమావేశంలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గత నెల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. మొత్తం 288 స్థానాల్లో 235 సీట్లను గెలుచుకుంది. వాటిలో 132 స్థానాల్లో గెలుపు సొంతం చేసుకున్న బీజేపీ, రాష్ట్ర శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్‌సిపి 42 సీట్లు గెలుచుకుని మహాయుతి కూటమి విజయాన్ని పరిపూర్ణం చేసారు.

Tags: andhra today newsAssembly electionAzad MaidanBJPDevendra FadnavisMaharashtraMahayuti AllianceNCPNew Chief MinisterShiv SenaSLIDERSwearing In CeremonyTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ
general

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.