Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

మాజీమంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో దక్కని ఊరట

T Ramesh by T Ramesh
Nov 5, 2024, 11:55 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వైసీపీ నేత,మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓ కేసులో భాగంగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఐదేళ్ల కిందట ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

తుని నియోజకవర్గం తొండంగి మండల ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసే కాతా సత్యనారాయణ (47).. 2019 అక్టోబరు 15న హత్యకు గురయ్యారు. రాత్రి 7 గంటల సమయంలో బైక్ పై ఎస్‌.అన్నవరంలోని ఇంటికి వెళ్తుండగా అడ్డుకుని కత్తులతో నరికి చంపారు. హత్యకు దాడిశెట్టి రాజా సూత్రధారి అని మృతుని కుటుంబీకులు అప్పట్లో ఆరోపించారు. వారి ఫిర్యాదుతో తుని రూరల్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. దాడిశెట్టి సహా ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. చేర్చారు. అయితే దాడిశెట్టి రాజా ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో ఈ కేసులో
ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో రాజా పేరులేదు. దీంతో సత్యనారాయణ బంధువులు ఈ విషయాన్ని కోర్టులో సవాల్ చేశారు.

నిందితులను శిక్షించాలని సత్యనారాయణ సోదరుడు, న్యాయవాది కాతా గోపాలకృష్ణ న్యాయపోరాటం చేశారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌హెచ్‌ఆర్‌సీతో పాటు హైకోర్టు లో పిటిషన్ వేశారు. తుని నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.

Tags: ap highcourtDadisetti Rajaex ministerjournalistmurder caseNO BAILSLIDERTOP NEWSTuniYSRCP
ShareTweetSendShare

Related News

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్
general

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ
general

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం
general

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు
general

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ
general

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

Latest News

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.