Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాష్ట్రం

లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్

తిరుమల పర్యటన రద్దుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి

T Ramesh by T Ramesh
Sep 27, 2024, 05:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల మాటున రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుపై మండిపాటు

ఆంధ్రప్రదేశ్ లో రాక్షసరాజ్యం పాలన చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల పర్యటన రద్దు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళుతుంటే ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విశిష్టత దెబ్బతీయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. తిరుమలకు రావద్దని వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతమన్నారు. దేవుడి దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి  కార్యకర్తలను తిరుపతికి రప్పించారని ఆరోపించిన జగన్ వైఎస్ జగన్, ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి ఈ విషయం తెలుసా అని ప్రశ్నించారు.

కల్తీ నెయ్యిని ప్రసాదం తయారీలో  వాడలేదని ఈవో చెబుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాలతో తిరుమల పవిత్రను ఎందుకు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు.

లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు చేసిన తప్పులను డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు తెచ్చారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. తాను కూడా ముఖ్యమంత్రి కాకముందు తిరుమలకు వెళ్ళాను అని చెప్పారు. ప్రతిపక్ష నేతగా తాను తిరుమలకు వెళ్ళినప్పుడు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఎందుకు డిక్లరేషన్ గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కూడా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించానని చెప్పారు. లడ్డూ ప్రసాదం వివాదం తర్వాత డిక్లరేషన్ అడగడం దేనికి సంకేతం అన్నారు.  

నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్ మోహన్ రెడ్డి,  బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను, గౌరవిస్తాను  అని తెలిపారు. అం దులో తప్పేముందన్నారు. ఇస్లాం, సిక్కుమతాలను కూడా అనుసరిస్తాను గౌరవిస్తాను అని చెప్పారు. డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండన్నారు.

భారత రాజ్యాంగం మేరకు సెక్యూలర్ దేశంలో ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేవాలయాల్లోనికి వారిని రానిస్తారా అని అన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్బాగ్యం అన్నారు.

Tags: PRESSMEETSLIDERtirumala laddu issueTOP NEWSYCPYS Jagan Mohan ReddyYSRCP
ShareTweetSendShare

Related News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?
general

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.