Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

‘ప్రపంచానికి భారత్ ఇచ్చింది బుద్ధుణ్ణి, యుద్ధాన్ని కాదు’

Phaneendra by Phaneendra
Jul 11, 2024, 10:28 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం ఎప్పుడూ శాంతికాముక దేశమే తప్ప యుద్ధపిపాసి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి భారతదేశం బుద్ధుణ్ణి ఇచ్చింది తప్ప యుద్ధాన్ని కాదని ఆయన చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని వియన్నాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.

ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ, ప్రపంచదేశాలు ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. భారతదేశపు ఆలోచనలను, ఆచరణలనూ నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన భారత్, వేలయేళ్ళుగా తమ విజ్ఞానాన్నీ, నైపుణ్యాన్నీ ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తు చేసారు. శాంతిని ప్రచారం చేస్తోంది తప్ప యుద్ధాన్ని కాదని మోదీ వివరించారు. ప్రపంచం ఇప్పుడు మన దేశాన్ని ‘విశ్వబంధు’గా భావిస్తుండడం భారతీయులకు గర్వకారణమన్నారు.

వియన్నాలో 30వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రియాతో భారత్ దౌత్యసంబంధాలు మొదలై 75ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆ దేశంతో భారత్ అనుబంధాన్ని మోదీ వివరించారు. ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.

ఆ సమావేశంలో మోదీ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. 2047 నాటికి దేశం స్వాతంత్ర్యం సాధించి వందేళ్ళవుతుందని, అప్పటికి భారత్‌ను అభివృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగడానికి ఇంకెంతో కాలం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేసారు.

మోదీ ప్రసంగ సమయంలో భారతీయులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఆ సమావేశంతో ప్రధాని మూడు రోజుల రెండు దేశాల విదేశీ పర్యటన ముగిసింది. అనంతరం మోదీ భారత్‌కు బయల్దేరారు.

Tags: Austria TourIndian DiasporaPM Narendra ModiRussia Austria TourSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.