Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో మరింత వికసించిన కమలం

Phaneendra by Phaneendra
Jun 3, 2024, 11:17 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈశాన్య భారతంలో నానాటికీ బలపడుతున్న భారతీయ జనతా పార్టీ తాజాగా జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

పెమా ఖండూ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీలో విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 60 స్థానాలకు పోటీ చేసి 46 స్థానాల్లో గెలిచింది. అందులో పది స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకున్నవి కావడం విశేషం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 41 సీట్లు దక్కించుకున్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో మరో 5 సీట్లు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది.

బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3చోట్ల, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2చోట్ల గెలిచాయి. కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో నామమాత్రపు ఉనికి నిలబెట్టుకుంది. 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.

 

అరుణాచల్ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారు. ‘‘అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు అండగా నిలిచారు. పార్టీ కార్యకర్తల నిర్విరామ కృషితోనే ఈ విజయం సాకారమైంది. మా ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం మరింత ఉత్సాహంగా, మరింత శక్తితో పనిచేస్తుంది’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసారు.

అరుణాచల్‌లో బీజేపీ ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి పెమా ఖండూ కృషి ఉంది. ఆయన కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ మీదుగా బీజేపీలోకి ప్రయాణించారు. అరుణాచల్‌లోని రాజకీయ అస్థిర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2016 జులైలో మొదటిసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లోని 43మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. అయితే డిసెంబర్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు తకమ్ పరియో పెమా ఖండూను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఈసారి ఖండూ 33మంది ఎమ్మెల్యేలను కూడగట్టి బీజేపీలో చేరారు. డిసెంబర్‌లో జరిగిన బలపరీక్షలో గెలిచి సీఎం పీఠం నిలబెట్టుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను సాధించి ప్రజల మెప్పు పొందారు. 2019 అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 41 సీట్లతో అధికారంలోకి తీసుకురాగలిగారు. తాజాగా 2024మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46సీట్లతో పెమా ఖండూ నాయకత్వంలోని బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించగలిగింది.

Tags: Arunachal PradeshAssembly electionBJP. Pema KhanduSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర
general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.