Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

సూక్ష్మతరంగాల పరిశోధనకు దిక్సూచి రాజేశ్వరీ ఛటర్జీ

param by param
May 12, 2024, 07:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Researcher of Microwaves, Rajeswari Chatterjee

మహిళా దినోత్సవ ప్రత్యేకం : రాజేశ్వరీ ఛటర్జీ (1922-2010)

రాజేశ్వరీ ఛటర్జీ ఒక గణిత శాస్త్రవేత్త,
ఎలక్ట్రిక్ ఇంజనీర్. విద్యుదయస్కాంత సిద్ధాంతం, మైక్రోవేవ్ టెక్నాలజీ, రేడియో
ఇంజనీరింగ్‌ రంగాల్లో స్పెషలైజేషన్ చేసింది. రాజేశ్వరి కర్ణాటక నుంచి మొట్టమొదటి
మహిళా ఇంజనీర్. ఆమె రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికాలో పీహెచ్‌డీ చేసింది.
విమానాలు, వ్యోమనౌకల్లో ప్రత్యేక అవసరాలకు ఉపయోగించే యాంటెన్నాల తయారీలో ఆమె సేవలు
గణనీయమైనవి. భారత్ తిరిగి వచ్చాక రాజేశ్వరి బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీగా పనిచేసింది. అక్కడ రిటైరయ్యాక ఇండదియన్ అసోసియేషన్
ఫర్ విమెన్స్ స్టడీస్‌లో పనిచేసింది.

రాజేశ్వరి తన స్కూలింగ్ పూర్తయ్యాక బెంగళూరులోని
సెంట్రల్ కాలేజీ నుంచి గణితశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్, ఎమ్మెస్సీ పూర్తిచేసింది.
1946లో ఢిల్లీ ప్రభుత్వం ఆమెను ‘బ్రైట్ స్టూడెంట్’గా గుర్తించి, విదేశాల్లో ఉన్నత
విద్యాభ్యాసానికి ఉపకారవేతనం మంజూరు చేసింది. అప్పుడామె అమెరికాలోని యూనివర్సిటీ
ఆఫ్ మిషిగన్‌లో చేరింది. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసింది.
1953లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చేసింది.
ఐఐఎస్సీలో ఈసీఈ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపకురాలిగా చేరింది. ఆ యేడాదే అక్కడే తన
సహోద్యోగి అయిన శిశిర్ కుమార్ ఛటర్జీని పెళ్ళిచేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక
మైక్రోవేవ్ రిసెర్చ్ ల్యాబొరేటరీని నిర్మించి, మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు
ప్రారంభిచారు. ఆ రంగంలో భారతదేశంలో అదే మొదటి పరిశోధన.  

ఆ సమయంలోనే రాజేశ్వరి ఈసీఈ డిపార్ట్‌మెంట్‌కి
చైర్మన్ పదవికి ఎంపికైంది. ఆవిడ తన జీవితకాలంలో 20మంది విద్యార్ధుల పరిశోధనలకు
మెంటార్‌గా ఉంది. ఆమె స్వయంగా వందకు పైగా పరిశోధనా పత్రాలు దాఖలు చేసింది, ఏడు
రచనలు చేసింది. 1982లో ఐఐఎస్‌సీ నుంచి రిటైర్ అయాక, ఆమె సామాజిక కార్యక్రమాల్లో
చురుగ్గా పాల్గొనేది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ వుమెన్స్ స్టడీస్‌ కార్యక్రమాలను
నిర్వహించేది.

Tags: Rajeswari ChatterjeeResearcher of Microwaves
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.