Wednesday, May 21, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

రైతు సంఘాల నాయకులతో చర్చలు విఫలం : ఢిల్లీ చలో

param by param
May 12, 2024, 07:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతులు చేస్తున్న చలో ఢిల్లీ (delhi chalo farmers protest) కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు చండీగఢ్‌లో సోమవారం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండాతోపాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్న పంటలకు కేంద్రం ఇవ్వజూపిన కనీస మద్దతు ధర హామీని రైతు సంఘాల నాయకులు తిరస్కరించారు.

కేంద్ర ప్రతిపాదనలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవిగా లేవని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాల నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రకటించారు.

ప్రధాన రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారు. కేంద్ర ప్రతిపాదనలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. తరవాత వారు రైతులతో చర్చించి కేంద్ర ప్రతిపాదనలు ప్రయోజనకరంగా లేవని ప్రకటించారు.

చర్చలు విఫలం కావడంతో పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు ప్రాంతంలో వారం రోజులుగా ఉన్న వేలాది రైతులు ఢిల్లీ వైపుగా కదులుతున్నారు. 21 తేదీ ఉదయం 11 గంటలకు వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీకి చేరుకునేందుకు పయనమయ్యారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే బారికేడ్లు తొలగించి చలో ఢిల్లీకి సహకరించాలని
రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 23వ తేదీ చలో ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తామని గ్రేటర్ నొయిడా రైతులు ప్రకటించారు. వారు భూసేకరణకు ఇచ్చే పరిహారంతోపాటు, అభివృద్ధి చేసిన ప్లాట్ల విషయంలో తమ డిమాండ్లు పరిష్కరించాలని వారు పిలుపునిచ్చారు.

దేశ రాజధాని ఢిల్లీ అంతటా ఇప్పటికే 144 సెక్షన్ అమలవుతోంది. వేలాది మంది కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. నేటి నుంచి మరలా రైతులు ఢిల్లీవైపుగా కదలడంత
భద్రత కట్టుదిట్టం చేశారు.

Tags: andhratodaynationalnewschalo delhi farmers protestdelhi chalo farmers protest
ShareTweetSendShare

Related News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు
general

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు
general

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.