Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

మూలధన వ్యయం 11.11లక్షల కోట్లకు పెంపు

param by param
May 12, 2024, 06:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Capital Expenditure increased to Rs11.11 Lakh Crores

కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో
మూలధన వ్యయాన్ని 11.1శాతం, అంటే రూ.11.11లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.
ఆ విషయాన్ని మధ్యంతర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

మోదీ ప్రభుత్వం గతేడాది మూలధన వ్యయాన్ని
33శాతం, అంటే రూ.10లక్షల కోట్లకు పెంచింది. అది దేశ జీడీపీలో 3.3 శాతానికి సమానం.

మూలధన వ్యయాన్ని భారీగా పెంచడం… దేశంలో
అభివృద్ధి సామర్థ్యాన్నీ, ఉద్యోగ కల్పననూ గణనీయంగా పెంచుతుంది. దానివల్ల
పెద్దమొత్తంలో ప్రైవేటు మదుపులు పెరుగుతాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను
ఎదుర్కొనేందుకు సాయపడుతుంది.

‘‘2014లో దేశం భారీ
సవాళ్ళను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలబడిన శక్తి మా ప్రభుత్వానిది. భారత
ప్రభుత్వం అలాంటి సవాళ్ళు అన్నింటినీ అధిగమించింది, విధాన పరమైన సంస్కరణలు,
ప్రజానుకూల సంస్కరణలూ చేపట్టాము.  ఉద్యోగాలు,
పారిశ్రామిక కల్పనకు అనువైన పరిస్థితులు ఏర్పరిచాము. అభివృద్ధి ఫలాలు ప్రజలకు
అందడం మొదలైంది. దేశానికి ఓ కొత్త ప్రయోజనం, ఆశ కలిగాయి’’ అని నిర్మల చెప్పారు.

‘‘మా రెండో దఫా పాలనలో
ప్రభుత్వం తన ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రాన్ని మరింత బలపరిచింది. సామాజికంగా
భౌగోళికంగా సమృద్ధిని సాధించాం. కోవిడ్ 19 మహమ్మారిని, దానివల్ల ఎదురైన సవాళ్ళను
దేశం అధిగమించింది. ఆత్మనిర్భర భారతం దిశగా దేశం పయనించింది, అమృతకాలానికి బలమైన
పునాదులు వేయగలిగింది’’ అని వివరించారు.  

సర్వసమగ్రమూ, సర్వ
సమృద్ధమూ సర్వ ప్రయోజనకరమూ అయిన అభివృద్ధిని సాధించే దిశగా తమ ప్రభుత్వం కృషి
చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అన్నిస్థాయులలోని ప్రజలకూ ప్రయోజనం
కలిగేలా 2047 నాటికి దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దే దిశగా పని
చేస్తున్నామని వెల్లడించారు.

Tags: Budget SpeechCapital Expenditure IncreaseNirmala Sitaraman
ShareTweetSendShare

Related News

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్
general

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని
general

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు
general

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను
general

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద
Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.