Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

Janasena: జనసేన సంచలన ఆరోపణ… ఐబీ సిలబస్ లో సీఎం జగన్ సెస్ రూ.4,500 కోట్లు

param by param
May 11, 2024, 06:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విద్యాశాఖలో ముఖ్యమంత్రి
జగన్ బహిరంగ అవినీతికి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ
(ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న
ఒప్పందం, వైసీపీ ప్రభుత్వ అవినీతికి కేంద్ర బిందువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి క్విడ్ ప్రో కోకి ఈ ఒప్పందం సజీవ సాక్ష్యం అని దుయ్యబట్టారు.
 
రాష్ట్రంలోని 44,381 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 13,406
ప్రైవేటు పాఠశాలలు, 839 ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ను బలవంతంగా
రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లెక్కలతో వివరించారు. విద్యావ్యవస్థను వైసీపీ నాశనం
చేయడానికి ప్రణాళిక వేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

సీబీఎస్ఈ సిలబస్ అమలుకు కేంద్రం అనుమతుల కోసం
ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని చెప్పడంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం
పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రంలోని కేవలం 1005 స్కూళ్ళలో మాత్రమే  సీబీఎస్ఈ అమలు అవుతోందన్నారు. అది కూడా కేంద్రం అనుమతులు
ఉచితంగా ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. ఐబీ సిలబస్ అమలు కోసం ఒక్కో పాఠశాలకు రూ.13
లక్షల నుంచి రూ.17 లక్షల మేర చెల్లించేందుకు సిద్ధం అవుతోందంటే
దీని వెనుక ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

 ఒప్పందంలో కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా
ఉన్నాయన్నారు. సిలబస్ కు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను బయటవారికి
ఇవ్వడానికి వీలులేదు అని ప్రధాన క్లాజులో ఉందన్నారు. ఈ ట్రైనింగ్ కోసం రూ.1,200
కోట్లు నుంచి రూ.1500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

రెండో ప్రధాన బైండింగ్ నిబంధనను పరిశీలిస్తే ఈ
సంస్థ జెనీవా ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంటే
స్విట్జర్లాండ్ చట్టాలు మాత్రమే సంస్థకు వర్తిస్తాయి. దేశ చట్టాలతో వారికి పని
లేదు. భవిష్యత్తులో సంస్థ విషయంలో ఏదైనా తప్పు జరిగినా దేశ చట్టాలు పనికి రావు
అనేది ప్రధానమైన క్లాజు అని వివరించారు.

పోలవరం రివర్స్ టెండరింగు సమయంలో సాక్షాత్తూ
ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండరును అంగీకరించే ముందు
జ్యూడిషియరీ రివ్యూకు పంపుతాం అని చెప్పారు. ఇప్పుడు విద్యా శాఖలో అత్యంత కీలకమైన
ఈ ఒప్పందాన్ని న్యాయ సమీక్షకు ఎందుకు పంపలేదని నిలదీశారు.

ShareTweetSendShare

Related News

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్
రాజకీయం

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….
general

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు
general

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Latest News

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

ఏపీ బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

భారత్ గగనతల రక్షణ వ్యవస్థ : పదేళ్ళలో విప్లవాత్మక పురోగతి : ఎలాగంటే….

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.